అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త... పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలన్నాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం చావు బతుకుల నడుమ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే... గుంతకల్లుకు చెందిన రజాక్ అనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Cup3CU
పరాయి పురుషులతో మాట్లాడనని హామీపత్రం ఇవ్వు.. ఓ భర్త విచిత్ర డిమాండ్.. కత్తితో ఆమెపై దాడి
Related Posts:
ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతిహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సామాన్య ప్రజలతోపాటు ప్రము… Read More
అమెరికా ముందు జాగ్రత్త: 330 మిలియన్ల జనాభాకు 800 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ల ఆర్డర్లువాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచంలోనే అనేక దేశాలను కకావికలం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశ… Read More
వెనకడుగు వేస్తున్నారంటే... టీఆర్ఎస్ ఆ విషయం ఒప్పుకున్నట్లే : పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. నిన్న,మొన్నటిదాకా నీటి వాటాలపై ఇద్దరిదీ ఒకే మాట అన్నట్లుగా సాగిన ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్..… Read More
టిక్ టాక్ స్ధానంలో పుట్టగొడుగుల్లా స్వదేశీ యాప్లు- లోటు భర్తీ చేయకపోతే మరో విదేశీ ముప్పు...గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై దాడి తర్వాత చైనాకు చెందిన యాప్లపై కేంద్ర ప్రభుత్వం వరుసగా నిషేధం విధిస్తోంది. అదే సమయంలో వీటి స్ధానంలో దేశీయ యాప్ల తయ… Read More
కాంగ్రెస్ లో కుమ్ములాట: రేవంత్ రెడ్డిపై వీహెచ్ ఫైర్..రీజన్ ఇదేనా !!తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా,ఆ సమస్యలపై పోరాటం పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారిలో వారు ఘర్షణ పడటం మానుకోవడం లేదు. ప్రజాస్వామ్యం ఎక్… Read More
0 comments:
Post a Comment