Friday, August 6, 2021

సీజేఐ రమణ మరో సంచలనం- ట్రిబ్యునళ్లను మూసేయమంటారా? -మోదీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం

తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థ పరిధి, దానికి రాజ్యాంగంలోని ఇతర వ్యవస్థ నుంచి అందాల్సిన సహకారం తదితర అంశాలపై రాజీలేని ధోరణి ప్రదర్శిస్తున్నారు. సీబీఐ చీఫ్ నియామకం సహా పలు విషయాల్లో మోదీ సర్కారు వాంఛకు భిన్నంగా జస్టిస్ రమణ మాట నెగ్గడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Afpm2v

Related Posts:

0 comments:

Post a Comment