కరోనా వల్ల ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడంతో మంచి లాభాలు వస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే గుంటూరు జిల్లా పరిధిలో కొరియర్ సర్వీసు ద్వారా వచ్చే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WBohU4
ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు.. ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం..?
Related Posts:
విశాఖ కేజీహెచ్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య: వేధింపులే కారణమా?విశాఖపట్నం: కేజీహెచ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణాన… Read More
పార్లమెంటు సమావేశాలకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విస్ట్న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో పాస్ అయ్యేలా చూడాలంటూ పార్టీలకు పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… Read More
ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి మొట్టికాయలు.. ఏజీ ఎక్కడ అంటూ హైకోర్టు ఆగ్రహం..!హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైకోర్టులో సోమవారం నాడు జరిగిన వాదనలు ఆసక్తికరంగా మారాయి. సుదీర్ఘ వాదనలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి… Read More
వంశీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్: జగన్ భయపెడితే బీజేపీ అండగా ఉంటుందంటూ: గంటా సైతం టచ్ లో ..!గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో ట్విస్ట్. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం తరువాత వైసీపీలో ఖాయమని ప్రచారం సాగింది. టీడీపీ అధినేతకు పంపి… Read More
మరో కార్మికుడు ఆత్మహత్య: కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్, నకిలీ ఖాతాలపై జాగ్రత్తంటూ జనసేనఅమరావతి: ఇసుక కొరత కారణంగా మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలేపల్లి వెంకటేశ్ ఆత్మహత… Read More
0 comments:
Post a Comment