Sunday, August 22, 2021

విషాదం : బెలూన్ గ్యాస్ సిలిండర్స్ పేలి నలుగురు మృతి... పలువురికి తీవ్ర గాయాలు...

మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. బెలూన్ గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా,ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆదివారం(ఆగస్టు 22) చోటు చేసుకున్న ఈ ఘటనల్లో... తాజుద్దీన్ అన్సారీ(70),షేక్ ఇస్మాయిల్(70),గీతాదేవీ(40),లల్లా(30) అనే వ్యక్తులు మృతి చెందారు.వీరిలో ఒకరు గ్యాస్ బెలూన్లు విక్రయించే వ్యక్తిగా చెబుతున్నారు. మరికొందరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y9yVOT

Related Posts:

0 comments:

Post a Comment