మధ్య, తూర్పు భారతంలో వాన విలయాన్ని సృష్టించింది. వందలకొద్దీ గ్రామాలు నీట మునిగాయి. సాక్ష్యాత్తూ మంత్రులు సైతం వరదలో చిక్కుకుపోగా, ముఖ్యమంత్రులు అలుపు లేకుండా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు.. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో మధ్యప్రదేశ్లోని 12 వందల గ్రామాలు నీట మునిగాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CiXTyA
మధ్యప్రదేశ్, బెంగాల్లో విలయం -భారీ వర్షాలకు పోటెత్తిన వరద -సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్
Related Posts:
కేరళ కోటపై మళ్లీ ఎర్రజెండా?: ఆధిక్యతలో మేజిక్ ఫిగర్ క్రాస్: మెట్రోమ్యాన్ లీడింగ్తిరువనంతపురం: కేరళలో మరోసారి కమ్యూనిస్టులు ఎర్రజెండాను ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) దూసు… Read More
Nandigram: మమతాకు బిగ్ షాక్..సువేందు లీడ్: పంతానికి పోయి: పార్టీ ఆధిక్యతలో ఉన్నాకోల్కత: పశ్చిమ బెంగాల్లో హాట్ సీట్గా మారిన అసెంబ్లీ నియోజకవర్గం- నందిగ్రామ్. స్టార్ వార్స్గా నిలిచిన స్థానం ఇది. తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమ… Read More
అస్సాంలో కొనసాగుతున్న కౌంటింగ్, ఫలితాల్లో బీజేపీ కూటమి ముందంజ ,కాంగ్రెస్ కూటమిలో టెన్షన్ !!2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున… Read More
assembly election 2021 results-పుదుచ్చేరిలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీపుదుచ్చేరి అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కూటమితో, బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి హోరాహోరీ తలపడుతోంది. ఉదయం కౌంటంగ్ మొదలైనప్ప… Read More
Tamil Nadu assembly election 2021 results: స్టాలిన్ ఆధిక్యం, కమల్ వెనుకంజతమిళనాడు అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో సూర్యోదయం కొనసాగుతోంది. పదేళ్ల విరామం తర్వాత తమిళ రాజకీయాల్లో డీఎంకే పూర్తిగా ప్రభావం చూపుతోంది. ఈసారి అస… Read More
0 comments:
Post a Comment