మధ్య, తూర్పు భారతంలో వాన విలయాన్ని సృష్టించింది. వందలకొద్దీ గ్రామాలు నీట మునిగాయి. సాక్ష్యాత్తూ మంత్రులు సైతం వరదలో చిక్కుకుపోగా, ముఖ్యమంత్రులు అలుపు లేకుండా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు.. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో మధ్యప్రదేశ్లోని 12 వందల గ్రామాలు నీట మునిగాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CiXTyA
Wednesday, August 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment