వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. హైదరాబాద్ సమీపంలో గల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఈ రెండు జలాశయాలు నిండు కుండలా మారాయి. హిమాయత్ సాగర్లోకి 2,570 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1762.40 అడుగులు. ఉస్మాన్ సాగర్లోకి 3,055
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kEmjul
Monday, August 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment