అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారని అధికారులు తెలిపారని వార్తలు వస్తున్నాయి. తాలిబాన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అఫ్గానిస్తాన్లోని ప్రధాన నగరాలు గత పది రోజుల్లో ఒక్కొక్కటిగా తాలిబాన్ల అధీనంలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g4jzFc
Sunday, August 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment