డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసు ఈ నెల 31 నుంచి ఈడీ విచారణ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 22 లోగ సినీ స్టార్స్ విచారణ ముగించేలా సమన్లు జారీ చేసింది. ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్,నందు, శ్రీనివాస్ కు ఈడీ సమన్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WmZxiq
Wednesday, August 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment