ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 16 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,93,697కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 13,647కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,865 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3shNKxD
Sunday, August 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment