జోహన్నెస్బర్గ్: ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సామాగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సెగో పట్టణంలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, లారీ టైర్ పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lxTFgD
మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం: 41 మంది మృతి, 38 మందికి తీవ్రగాయాలు, టైరు పేలడంతోనే ప్రమాదం
Related Posts:
ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్నహైదరాబాద్: తెలంగాణలో తక్కువగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐసీఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబ్లు, ఆస్పత్రుల్లోనూ కర… Read More
కంటే కూతుర్నే కనాలి .. తండ్రిని సైకిల్ ఎక్కించుకుని 1200కి.మీ తొక్కిన బాలిక సాహసానికి సలాం అనాలిసమాజంలో ఆడపిల్ల అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నా ఇంకా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మగవాళ్ళ కంటే శారీరకంగా బలహీనులు అన్న భావన ఉంది . కానీ… Read More
సీఎం జగన్ 203జీవో చీకటి కోణమిదే.. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే.. రోజా రాగి సంగటితో బలుపు..ఆంధ్రా-తెలంగాణ మధ్య ‘పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు'పై రాజుకున్న వివాదం.. వారం వ్యవధిలోనే పెరిగి పెద్దదై, మిగతా ప్రాజెక్టులపైనా ఫిర్యాదులు చేసుకునేదాక… Read More
నాగబాబుపై కేసు.. పవన్ మౌనం దేనికి సంకేతం.. జనసేనకు ప్లస్సా.. మైనస్పా..2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు గాంధేయ వాదం తమకు ఆదర్శమని,సోషలిజం తమ పంథా అని చాటి చెప్పుకున్నారు. పార్టీ ఫ్లెక్సీలన్నింటిలోనూ గాంధీ … Read More
10, 12 పరీక్షలు నిర్వహించుకోండి, కానీ..: కేంద్ర హోంశాఖ కీలక ప్రకటనన్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హో… Read More
0 comments:
Post a Comment