జోహన్నెస్బర్గ్: ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సామాగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సెగో పట్టణంలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, లారీ టైర్ పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lxTFgD
మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం: 41 మంది మృతి, 38 మందికి తీవ్రగాయాలు, టైరు పేలడంతోనే ప్రమాదం
Related Posts:
కరోనా విజృంభణపై మోదీ సమీక్ష.. రెండొంతుల కేసులు 5 రాష్ట్రాల్లోనే..దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూన్ 3) సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మం… Read More
అర్ధరాత్రి హైడ్రామా: అనంతపురం నుంచి షిఫ్ట్: వైఎస్ జగన్ ఇలాకాలోకి: విచారణ ఇక అక్కడి నుంచేఅనంతపురం: ప్రైవేటు బస్సుల లైసెన్సుల ట్యాంపరింగ్, బీఎస్ సర్టిఫికెట్ల గోల్మాల్ వ్యవహారంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ… Read More
అచ్చెన్న అరెస్టును నిరసిస్తూ గళమెత్తిన బీజేపీ నాయకులపై వేటు: అధ్యక్షుడు అలా.. క్యాడర్ ఇలాగుంటూరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈఎస్ఐ మందులు, ఇతర వైద్య పరికరాల కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడిన ఆరోప… Read More
ఉలిక్కిపడ్డ చంద్రబాబు: జూబ్లీహిల్స్ ఇంటి వరకూ కరోనా: బందోబస్తు డ్యూటీ కానిస్టేబుల్ పాజిటివ్గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. వీఐపీ జోన్లు, వారి నివాసాలను ముంచెత్తే పరిస్థితికి చేరుకుంది. ముఖ్యమంత్… Read More
కడప సెంట్రల్ జైలులో జేసీ ప్రభాకర్..అస్మిత్: ఖైదీ నంబర్లు ఇవే: విచారణ మొత్తం అక్కడేఅనంతపురం: ప్రైవేటు బస్సుల లైసెన్సుల ట్యాంపరింగ్, బీఎస్ సర్టిఫికెట్ల గోల్మాల్ వ్యవహారంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ… Read More
0 comments:
Post a Comment