పంజాబ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సిద్దు వర్సెస్ అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు పీక్కి చేరాయి. ఎలా అంటే.. సిద్దు వర్గం అంతా కలిసి.. అమరీందర్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేసింది. దీంతో పంజాబ్లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. నలుగురు మంత్రులు సహా.. 30 మంది ఎమ్మెల్యేలు సిద్దు వెంట ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WjTU4z
పంజాబ్ పాలిటిక్స్: అమరీందర్ సింగ్ రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్..? 30 మంది ఎమ్మెల్యేలు
Related Posts:
ఒకే రాజధాని: టీడీపీఎల్పీ భేటీలో కీలక చర్చ, జగన్ సర్కారుకు హెచ్చరికలు, గంటా ఏమన్నారంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. ఆదివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ … Read More
ఏపీ భవిష్యత్.. రేపే కీలక పరిణామం? అమరావతిలో అలజడికి కుట్ర జరుగుతోందా..?ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి రేపు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపి… Read More
అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలిగిస్తే..: స్పీకర్ తమ్మినేని హెచ్చరికలువిజయవాడ: తెలుగుదేశం నేతల తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా మండిపడ్డారు. చట్ట సభలకు హాజరుకాకుండా నిరోధించడమంటే సభా హక్కులను… Read More
దారుణం : హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రసవం..ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పతారాస్లో ఉన్న ఓ సాంఘీక సంక్షేమ పాఠశాల హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఒకరు మ… Read More
ఎన్నికల్లో ఇలాంటి వెరైటీ చూశారా? మెట్రో రైల్ 500 కి.మీ పొడగింపు.. కాలుష్యం 300 శాతం తగ్గింపు..ఓటర్లను ఆకర్షించడం ఏ రాజకీయ నేతకైనా సవాలు లాంటిదే. అందులో ఆరితేరానని చెప్పకనే చెప్పుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. … Read More
0 comments:
Post a Comment