పంజాబ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సిద్దు వర్సెస్ అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు పీక్కి చేరాయి. ఎలా అంటే.. సిద్దు వర్గం అంతా కలిసి.. అమరీందర్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేసింది. దీంతో పంజాబ్లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. నలుగురు మంత్రులు సహా.. 30 మంది ఎమ్మెల్యేలు సిద్దు వెంట ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WjTU4z
పంజాబ్ పాలిటిక్స్: అమరీందర్ సింగ్ రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్..? 30 మంది ఎమ్మెల్యేలు
Related Posts:
జనం నుంచి గుహల్లోకి..! ధ్యానంలో దేశ్ కీ నేత..!!డెహ్రాడూన్/హైదరాబాద్ : ఎన్నికలు, ప్రచారం, ఉపన్యాసాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రయాణాలు రాజకీయం అంటే ఈ అంశాలన్నీ నాయకులను ఉక్కిబిక్కిరి చేస్తుంటాయి. స… Read More
కాపురాలు కూల్చుతున్న పబ్జీ.. ఆటలో ఒకడు తోడు దొరికాడట.. భర్తతో విడాకులు కావాలట..!అహ్మదాబాద్ : పబ్జీ ఆట కొంపలు ముంచుతోంది. బానిసలవుతున్న కుర్రకారు వెర్రితలలు వేస్తున్నారు. పబ్జీ ఆటకు అలవాటుపడితే అంతే సంగతి. తామను తాము మరచిపోతున్న… Read More
తేల్చేసిన లగడపాటి: ఏపీలో టీడీపీదే అధికారం.. తెలంగాణలో కారు హావా.. కాని.. అంటూ ట్విస్ట్..!ఆంధ్రా ఆక్టోపస్ ఏపీలో ఎన్నికల ఫలితాల పైన తన అంచనాలను చెప్పేసారు. ఏపీలో తిరిగి సైకిల్ కోరుకుంటున్నార ని తేల్చారు. తెలంగాణ ప్రజలు అక్కడ మిగులు … Read More
రామగుండం, కాలేశ్వరం ప్రాజెక్టు పనులను పరీశీలనకు సీఎం కేసీఆర్...పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బయలుదేరీ పెద్దపల్లి జిల్లా రామగుండం వెళ్లారు.అనంతరం రామగుండం థర్మల్… Read More
ఫంక్షన్ చేయాల్సిన టైమ్ లో టెన్షన్ పడుతున్న బాలయ్య..! అల్లుళ్ల విషయంలో అంతా అయోమయమే..!!నందమూరి బాలకృష్ణ నిన్నటివరకు అందరికి టెన్షన్.. ఎప్పుడు ఎవర్ని కొడతారో.. ఎప్పుడు ఏ పదం సరిగా పలకలేక అభాసుపాలు అవుతామో అని పార్టీ నాయకులు … Read More
0 comments:
Post a Comment