Tuesday, August 24, 2021

పంజాబ్ పాలిటిక్స్: అమరీందర్ సింగ్ రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్..? 30 మంది ఎమ్మెల్యేలు

పంజాబ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సిద్దు వర్సెస్ అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు పీక్‌కి చేరాయి. ఎలా అంటే.. సిద్దు వర్గం అంతా కలిసి.. అమరీందర్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేసింది. దీంతో పంజాబ్‌లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. నలుగురు మంత్రులు సహా.. 30 మంది ఎమ్మెల్యేలు సిద్దు వెంట ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WjTU4z

0 comments:

Post a Comment