Sunday, August 15, 2021

హైతిలో భూకంప విలయం: 1300 మంది దుర్మరణం, 3వేలకుపైగా క్షతగాత్రులు, హృదయవిదారకం

పోర్ట్-ఓ-ప్రిన్స్: కరీబియన్ దేశమైన హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. 7.2 తీవ్రతతో కుదిపేసిన భూకంపం వేలాది మంది ప్రాణాలు తీసి తన కర్కశాన్ని చాటుకుంది. ఆదివారం నాటికి ఈ మహా విలయానికి 1297 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 3వేల మంది వరకు గాయాలతో బయటపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3si6blT

Related Posts:

0 comments:

Post a Comment