దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 30వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y0GDeX
Covid Third Wave : సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భారత్లో కరోనా థర్డ్ వేవ్...?
Related Posts:
భారత్ లో కరోనా ఉధృతి .. 97 వేలకు చేరువగా కొత్త కేసులు , 446 మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది . రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో భారత దేశంలో పరిస్థితి దారుణంగా తయారయింది. నిన్నటికి నిన్న లక్షకుపైగా న… Read More
Vote: కోవిడ్ రోగులకు చాన్స్, తమిళ తంబీల ఓటు దెబ్బ, వాళ్లకు రాత్రి వరకు, డాన్ పీపీఇ కిట్లు!చెన్న/పుదుచ్చేరి: ఓటు హక్కు ఎంత పవర్ ఫుల్ అనే విషయం అందరికి తెలిసిందే. ప్రతిఒక్క పౌరుడి చేతిలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిది అనే మనం ప్రత్యేకంగా చెప్పనవ… Read More
viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్పై వచ్చి ఓటేసిన విజయ్ -ఫ్యాన్స్పై పోలీసుల లాఠీచార్జ్తన సినిమాల్లోనే కాదు, వీలు చిక్కిన ప్రతిసారి కేంద్రంలోని మోదీ సర్కారు తీరును ఎండగట్టేందుకు వెనుకాడరు తమిళ నటుడు విజయ్. గతంలో కేంద్ర సంస్థలకు టార్గెటైన… Read More
తమిళ ఎన్నికల సిత్రాలు- సెల్ఫీకి ఎగబడ్డ అభిమాని- సెల్ఫోన్ లాక్కున్న హీరో అజిత్తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. చెన్నైలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగ… Read More
అన్నను చూసి, తమ్ముడ్ని కావాలన్న అమ్మాయి .. తమ్ముడూ రెడీ, పెళ్లి కోసం విశాఖలో దారుణంఓ పెళ్లి సంబంధం అన్నదమ్ముల మధ్య గొడవకి కారణం అవడమే కాదు, ఏకంగా తమ్ముడిని అన్న హత్య చేసేదాకా తీసుకు వచ్చింది. కొడుకుకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ… Read More
0 comments:
Post a Comment