Sunday, July 4, 2021

వర్చువల్ టెక్నాలజీ: వైఎస్ షర్మిల పార్టీ ముహూర్త సమయాన్ని ఫిక్స్ చేసింది ఎవరు?

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. చారిత్రాత్మక ఘట్టానికి సమాయాత్తమౌతోన్నారు. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పడానికి ముహూర్తం సమీపిస్తోంది. తన తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన అధికారికంగా పార్టీని ప్రకటించనున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dE52yX

Related Posts:

0 comments:

Post a Comment