జెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. భారత్ సహా అన్ని దేశాలు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేశాయి. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న వారు మాస్కుల్లేకుండా తిరగొచ్చంటూ అమెరికా ఇదివరకే అధికారికంగా ప్రకటించినప్పటికీ- థర్డ్వేవ్ ముప్పును పరిగణనలోకి తీసుకుని ముందుజాగ్రత్త చర్యలను పాటిస్తోంది. భారత్లో వ్యాక్సినేషన్ ముమ్మరం సాగుతోంది. ఇప్పటిదాకా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXJo26
వేర్వేరు కంపెనీల కరోనా వ్యాక్సిన్లు వేసుకుంటే ఏమౌతుంది?: డబ్ల్యూహెచ్ఓ ఫుల్ క్లారిటీ
Related Posts:
బోరుబావిలో ఏనుగు పిల్ల: 15 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్: చివరికేమైంది?భువనేశ్వర్: బోరుబావుల్లో ఇప్పటిదాకా చిన్నపిల్లలు పడిన ఉదంతాలను చూశాం. బోరుబావులను మృత్యు ద్వారాలుగా భావిస్తుంటారు. అందులో పడిన చిన్నారులు ప్రాణాలతో తి… Read More
ఏపీలో దారుణం: దానికోసం ఆశపడ్డ అల్లుడు.. నో అనడంతో అత్తనే లేపేశాడు..!సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ మృగ్యమైపోతున్నాయి . కట్టుకున్న ఆలిని, కన్న తల్లిదండ్రులను, అత్తమామలను, బావమరుదులను, బావలను, అక్కాచెల్లెళ్లను ఇలా ఏ రక… Read More
Friend house: ఫ్రెండ్ ఇంట్లో భార్య గొంతు కోసి చంపిన భర్త, రాత్రి ఏంజరిగింది ? వారం నుంచి !బెంగళూరు: స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న శుభాకార్యానికి హాజరుకావడానికి దంపతులు వాళ్ల ఇంటికి వెళ్లారు. మూడు రోజుల పాటు స్నేహితుడి ఇంట్లో భార్యతో కలిసి భర… Read More
పశ్చిమ బెంగాల్ పోలింగ్ హింసాత్మకం .. కూచ్ బెహార్లో ఘర్షణలు , కాల్పుల్లో నలుగురు మృతిపశ్చిమ బెంగాల్ లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 44 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద 78,931 మందితో కేంద్ర సాయు… Read More
సింహరాశి వారికి 2021-2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలుగమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, … Read More
0 comments:
Post a Comment