Wednesday, July 14, 2021

ఎల్ఏసీ వెంట ఏకపక్ష మార్పులు సహించబోం: జై శంకర్

నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి మార్పులను సహించబోమని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. తూర్పు లడాఖ్ వద్ద స్టేటస్ కో యధాతథ స్థితి కొనసాగుతోందని స్పష్టంచేసింది. బుధవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారత్ వైఖరిని మరోసారి ఉద్ఘాటించారు. దుసాన్ బేలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ సమావేశంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kk4Xo4

0 comments:

Post a Comment