కరోనా వ్యాక్సినేషన్పై ఇప్పటివరకూ రకరకాల వాదనలు,చర్చలు తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ డోసులు,వ్యాక్సిన్ మిక్సింగ్,వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్... వీటిపై భిన్న వాదనలు వ్యక్తమయ్యాయి. తాజాగా మరో ఆసక్తికర వాదన తెర పైకి వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ను మూడు డోసుల్లో ఇవ్వడం ద్వారా మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందన్న వాదన వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BcOwjG
కరోనా వ్యాక్సిన్ మూడో డోసు తప్పదా... ఎందుకీ ఎక్స్ట్రా డోసు... ఆ దేశాల్లో ఇప్పటికే అనుమతి...
Related Posts:
సాధకులకు 'భగవద్గీత' దిశానిర్దేశం...డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Krishnapatnam medicine: కొద్దిగంటల్లో ఆనందయ్య మందు పంపిణీ షురూ -దాని పేరు ‘ఔషధ చక్రం’కొవిడ్ వ్యాధిని తగ్గించేది కానప్పటికీ, కరోనా సోకినవారికి ఉపశమనం కలిగిస్తుండటం, దుష్ప్రభావాలేవీ లేకపోవడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ప్రభుత్వం నుంచి గ్… Read More
Bigg Boss Telugu: ముహూర్తం పెట్టేశారు: దుర్గారావు, మంగ్లీ సహా: కంటెస్టెంట్లు వీరేహైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5.. మరోసారి వీక్షకులను పలకరించబోతోంది. బుల్లితెర మీద సందడి చేయబోతోంది.… Read More
8వ తేదీన క్యాబినెట్ భేటీ.. లాక్డౌన్, థర్డ్ వేవ్ సహా చర్చించే కీలక అంశాలు ఇవే..తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (జూన్ 8వ తేదీన) జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉ… Read More
జగన్ ఢిల్లీ యాత్రకు ఒక్కరోజు ముందు: పశ్చాత్తాప పడినా..నో యూజ్: రఘురామకు ఇండైరెక్ట్ వార్నింగ్అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. పార్టీలో కొనసాగడంపై పరోక్ష సంకేతాలు వెలువడుతోన్నాయి. రఘురామ క… Read More
0 comments:
Post a Comment