వైసీపీ ఎంపీ రఘురామ రాజు తన లేఖలను కంటిన్యూ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన కు నిత్యం లేఖలు రాస్తున్న రఘురామ..తాజాగా ఏపీలో వ్యాక్సినేషన్-కరోనా గురించి లేఖ రాసారు. అందులో రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వ తీరు పైన సెటైర్లు వేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. మనం అత్యధిక శాతం వడ్డీ ఇస్తామని చెబుతున్నా మనకు అప్పులు ఇచ్చేవారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rduBMU
కరోనా వ్యాక్సిన్ ఏపీలో చీప్ విస్కీ ఫుల్ బాటిల్ రేటు : మరణాల సంఖ్య లోనూ-ఆ ఇద్దరి నియామకమే : రఘురామ లేఖ..!!
Related Posts:
బాగ్దాదీ వారసుడు పుట్టుకొచ్చాడు: ఐసిస్ చీఫ్ గా సద్దాం హుస్సేన్ కుడిభుజం!బాగ్దాద్: సిరియాను కేంద్ర బిందువుగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను సాగించిన ఇస్లామిక్ స్టేట్స్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదీ వారసుడు … Read More
బాగ్దాదీ నిజంగానే మరణించాడా: నమ్మబుద్ధేయట్లేదంటోన్న పాకిస్తాన్ మాజీ!ఇస్లామాబాద్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని మరణించాడంటే పాకిస్తాన్ కు నమ్మబుద్ధేయట్లేదట. నిజంగానే అల్ బాగ్ద… Read More
వంశీ రెండో లేఖకు చంద్రబాబు సమాధానం ... బుజ్జగించేందుకు రంగంలోకి అధిష్టానంఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ తనపై, తన అనుచరులపై వేధింపులు కొనసాగుతున్నాయని, అందుకే … Read More
చర్చిలో వీధికుక్కలు... ఎలా వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు..?కుక్కలు పాపం నోరులేని జీవాలు. ఒక ముద్ద పెడితే ఎంతో విశ్వాసం చూపిస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంత విశ్వాసం చూపిస్తాయో వీధి కుక్కలు కూడా అంతే విశ్వా… Read More
గవర్నర్తో మహా ముఖ్యమంత్రి భేటీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసమేనా?ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీత… Read More
0 comments:
Post a Comment