విశాఖ జిల్లా అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ,ఆమె ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పిల్లలకు పురుగుల మందు తాగించిన తన భార్య... ఆపై ఉరివేసుకుని చనిపోయిందని ఆమె భర్త చెబుతున్నారు. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు... అల్లుడే తమ కూతురిని,పిల్లలను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... అరకులోయలోని సి కాలనీలో శెట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xNP2ST
అరకులోయలో విషాదం... ముగ్గురు పిల్లలు సహా తల్లి మృతి... హత్యలేనని ఆరోపణలు...
Related Posts:
ఉప ఎన్నికల్లో సిపిఐ మద్దతు కోరిన టీఆర్ఎస్...హుజుర్నగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన పరువును తిరిగి రాబట్టుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నా… Read More
షాకింగ్: హైదరాబాద్ లో అక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం: దాండియా చూడాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిహైదరాబాద్: భజరంగ్ దళ్ ఓ సరికొత్త సంస్కృతికి తెర తీసింది. దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ లో ఏర్పాటయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియా ఆటలు, గ… Read More
హుజుర్నగర్లో కేటిఆర్,ఉత్తమ్ల మధ్య అంతర్గత ఒప్పందం : లక్ష్మణ్హుజుర్నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అంతర్గత ఒప్పందంతో పని చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. ఈ నే… Read More
హుజుర్నగర్ ఉప ఎన్నికలో కేసీఆర్కు బుద్ధి చెప్పండి.. పొన్నం, కోమటిరెడ్డి పిలుపుహైదరాబాద్ : హుజుర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రస్తుత … Read More
అసెంబ్లీ ఉప ఎన్నికలు, సమస్తిపూర్ లోక్సభ బై పోల్కు కాంగ్రెస్ అభ్యర్థులు వీరేకాంగ్రెస్ పార్టీ కూడా తమ క్యాండెట్లను ప్రకటించింది. బీజేపీ 32 స్థానాలకు ఉప ఎన్నిక అభ్యర్థులను ప్రకటించిన కొద్దిసేపటికే బీహర్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ… Read More
0 comments:
Post a Comment