Monday, July 26, 2021

విజయ్ మాల్యాకు భారీ షాక్: దివాలా తీసినట్లు ప్రకటించిన యూకే కోర్టు, భారత బ్యాంకులకు ఊరట

లండన్: భారత్‌లో బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దివాలా తీసినట్లు ప్రకటిస్తూ సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. లండన్ హైకోర్టు చీప్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు(ఐసీసీ) జడ్జీ మైఖేల్ బ్రిగ్స్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zIN3jz

Related Posts:

0 comments:

Post a Comment