లండన్: భారత్లో బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దివాలా తీసినట్లు ప్రకటిస్తూ సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. లండన్ హైకోర్టు చీప్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు(ఐసీసీ) జడ్జీ మైఖేల్ బ్రిగ్స్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zIN3jz
విజయ్ మాల్యాకు భారీ షాక్: దివాలా తీసినట్లు ప్రకటించిన యూకే కోర్టు, భారత బ్యాంకులకు ఊరట
Related Posts:
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అరెస్ట్.. ఎందుకంటే..కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండు రావ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట… Read More
వరుడి తండ్రితో వధువు తల్లి పరార్, వ్యాలెంటైన్స్ డే రోజు ప్రత్యక్షం, జస్ట్ సారీ, లవ్, ట్వీస్ట్ !సూరత్/ అహమ్మదాబాద్: వరుడి తండ్రి, వధువు తల్లి పారిపోవడంతో అ రెండు కుటుంబాలు షాక్ కు గురైనాయి. కుమారుడికి పెళ్లి చెయ్యవలసిన తండ్రి, కుమార్తెకు పెళ్లి చ… Read More
చంద్రబాబు, లోకేశ్ పాస్పోర్ట్స్ను తక్షణమే సీజ్ చేయాలి.. వారిని విచారించాలి : మంత్రి అవంతిఏపీలో ఐటీ రైడ్స్ దుమారం ఇంకా కొనసాగుతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన దగ్గర పని చేసిన మాజీ పీఏ శ్రీనివాస్ ను ఐటీ అధికారులు విచారిస్తే రెండు వేల … Read More
ఇంకోసారి నిధుల కోసం కేంద్రం వద్దకు రావద్దు.. మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి హెచ్చరిక..మెట్రో రైలు నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యతను మెట్రో అధికారులు విస్మరించడాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. మెట్రో నిర్… Read More
ఆరోగ్యంపై యువతకు బాలకృష్ణ పిలుపు: కన్నీళ్లొస్తున్నాయంటూ రష్మిక మందన్నహైదరాబాద్: యువత ఆరోగ్యంగాపై శ్రద్ధ వహించాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. దేశానికి యువతే బలమని, వారి ఆరోగ్యం కాపాడుక… Read More
0 comments:
Post a Comment