Wednesday, July 21, 2021

టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డికి గట్టి షాక్... రూ.5.6లక్షలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ...

టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. టీఆర్ఎస్‌లో చేరిక వేళ హైదరాబాద్‌లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న కారణంతో భారీ జరిమానా విధించారు. రూ.5.6 లక్షలు కౌశిక్ రెడ్డికి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బుధవారం(జులై 21) సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eI5YTz

Related Posts:

0 comments:

Post a Comment