యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ(55) లాకప్ డెత్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. దళిత,ప్రజా సంఘాలు ఈ ఘటనను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాయి. మరియమ్మ చావుకు ఎస్సై మహేషే కారణమని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ మరియమ్మ లాకప్ డెత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYUjZ0
Mariyamma Lockup Death : తెలంగాణ సీఎస్,డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
Related Posts:
‘నరేంద్ర మోడీ వారికి దేవుడు’: సోనియాపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలుజైపూర్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఓ వైపు నిరసనలు, మరోవైపు ఆ చట్టానికి మద్దతు ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదే… Read More
జార్ఖండ్ ఫలితాలపై చిదంబరం ట్వీట్: కమలం కథ ముగిసిందంటూ సెటైర్లున్యూఢిల్లీ: జార్ఖండ్లో ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో ఇక ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోయినట్లయ్యింది. మొత్తంగా 2019లో జరిగిన ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎ… Read More
Flash back 2019: గోదావరిలో లాంచీ మునక.. ప్రభుత్వ వైఫల్యానికి మచ్చుతునక!రాజమహేంద్రవరం: మాటల కందని మహా విషాదం చోటు చేసుకున్న సంవత్సరం ఇది. 40 కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చి ఉదంతానికి సాక్షిగా నిలిచిన ఏడాది ఇది. ప్రభుత్వ… Read More
జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!టీడీపీ అధినేత చంద్రబాబు..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని… Read More
ఎవరీ సరయూ రాయ్, జార్ఖండ్ సీఎంపైనే ఎందుకు పోటీ, కారణాలివేనా..?జార్ఖండ్ మాజీ మంత్రి, బీజేపీ బహిష్కృత నేత సరయూ రాయ్ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటీ అనే అంశం చర్చకు దారితీసింది. సీఎం రఘుబర్ దాస్పై పోటీచేసి సంచలనం సృష్టించడ… Read More
0 comments:
Post a Comment