కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా విద్యారంగంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా ప్రపంచమంతా ఆన్లైన్ విద్యా బోధననే ఎక్కువగా అనుసరిస్తున్నది. అయితే పాఠశాల విద్యకు సంబంధించి భారత్ లాంటి దేశాల్లో స్పష్టమైన డిజిటల్ విభజన కనిపిస్తోంది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్ ఫోన్లు లేదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zOyNq6
Thursday, June 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment