హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అంతేగాక, పెద్దలు కుదర్చిన పెళ్లికి అంగీకరించింది. ఏకంగా పెళ్లి మండపం నుంచి తన ప్రియుడితో చాటింగ్ చేసింది. పెళ్లైన తర్వాత పారిపోదామని అతనికి చెప్పింది. అయితే, ఆ చాటింగ్ విషయం బయటపడటంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wbGbtH
ఉదయం మరొకరితో పెళ్లి.. రాత్రి ప్రియుడితో చెక్కేద్దామనుకుంది! అంతలోనే కథ కంచికి.. ఇంటికి
Related Posts:
ఆంధ్రా ద్వేషం..రాళ్లేసినా లాలూచీ : టార్గెట్ జగన్ : బాబు సెంటిమెంట్ రాజకీయం పండుతుందా..!టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..వైసిపి అధినేత జగన్ సమావేశం టిడిపి చేతికి కొత్త ఆయుధాన్ని ఇచ్చింది. ఈ సమావేశం ముగిసనప్పటి నుండి టిడిపి… Read More
టీఆర్ఎస్ దళితున్ని సీయం చేయలేదు..! సీఎల్పీ నేతగా కూడా ఉండనివ్వరా..!హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ప్రతిపక్ష నేత అంశంలో వ్యూహాత్మకంగా… Read More
సత్యంబాబు విషయంలో కానిస్టేబుల్ కుట్ర..! అయ్యో పాపం అనిపించే నిజాలు..!!విజయవాడ : ఆయేషా మీరా కేసులో విచారణను కేంద్ర విచారణ సంస్థ వేగవంతం చేసింది. అందులో బాగంగా పాత నేరస్తులుగా ముద్రించబడ్డ కొంత మందిని విచారించింది… Read More
షర్మిల కేసు : 15 మంది గుర్తింపు : అందరూ వారేనా ..సూత్రధారుల సమాచారం సేకరణ..!రాజకీయాల్లో సంచలనం సృష్టించిన షర్మిల ఫిర్యాదు వ్యవహారం లో కొత్త ట్విస్ట్. తన పై అభ్యంతరకర పోస్టింగ్లు.. ప్రచారం చేస్తున్నారంటూ షర్మిల హై… Read More
మమతా ర్యాలీకి వాళ్లిద్దరూ రాలేదు సరే...పవన్ సంగతేంటి..?బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహాకూటమి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాట… Read More
0 comments:
Post a Comment