Thursday, June 3, 2021

తెలంగాణ శాసనమండలిలో అరుదైన సందర్భం-ఒకేరోజు ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీ

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ల పదవీ కాలం గురువారం(జూన్ 3)తో ముగిసింది. ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్‌ ఇద్దరి పదవి ఒకేరోజు ముగియడం... కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని ఈసీ గతంలోనే స్పష్టం చేయడంతో ప్రొటెన్ ఛైర్మన్‌ ఎంపిక తప్పనిసరి అయింది. దీంతో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని ప్రభుత్వం ప్రొటెం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vQxlRB

0 comments:

Post a Comment