తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ల పదవీ కాలం గురువారం(జూన్ 3)తో ముగిసింది. ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ ఇద్దరి పదవి ఒకేరోజు ముగియడం... కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని ఈసీ గతంలోనే స్పష్టం చేయడంతో ప్రొటెన్ ఛైర్మన్ ఎంపిక తప్పనిసరి అయింది. దీంతో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని ప్రభుత్వం ప్రొటెం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vQxlRB
తెలంగాణ శాసనమండలిలో అరుదైన సందర్భం-ఒకేరోజు ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీ
Related Posts:
రఘురామకు వైఎస్ జగన్ పై నిజమైన ప్రేమ...రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో పోలుస్తూ వర్మ విచిత్ర ట్వీట్ఏపీలో అధికార వైసీపీకి తలనొప్పిగా మారాడు నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. పార్టీకి వ్యతిరేకంగా రఘురామ ప్రవర్తిస్తున్నాడని షోకాజ్ నోటీసులు … Read More
ఈ సంవత్సరీకాలు జరుపుకోవటం ఏమిటీ ? ప్రజలకు సేవ చెయ్యండయ్యా : టీడీపీ నేతలకు విజయసాయి చురకలువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై, అలాగే తెలుగుదేశం పార్టీ … Read More
నాణ్యతలేని కిట్లు,నెగిటివ్ వచ్చినా పాజిటివ్,16 ప్రైవేట్ ల్యాబ్ల వల్లే ఈ పరిస్థితి:తెలంగాణ ప్రభుత్వంతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ ల్యాబ్లలో చేస్తోన్న పరీక్షలతో గందరగోళం నెలకొందని, కేసులు పెరిగేందుకు దోహద… Read More
పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎం .. ఆయన సింగిల్ పీస్ .. జూనియర్ ఎన్టీఆర్ పైనా వర్మ సెన్సేషన్వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా పలు సందర్భాల్లో విరుచుకుపడ్డ ఆ… Read More
జగన్, కేసీఆర్ కు కేంద్రం మరో షాక్ - అన్నీ అపోహలే- అధికారాలు లాక్కోవడం లేదంటూనే...తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ను అవసరమైన సందర్భాల్లో వాడుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఇరుకున పెట్టే వ్యూహాన్ని కేంద్రం పక్కాగా అమలు చేస్… Read More
0 comments:
Post a Comment