న్యూఢిల్లీ: మనదేశంలో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ కరోనావైరస్ వ్యాక్సిలను యూరోపియన్ యూనీయన్(ఈయూ) ఇప్పటి వరకు అంగీకరించకపోవడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని యూరప్ దేశాలు తమ దేశాల్లోకి నేరుగా అనుమతించకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో భారత్ సీరియస్ అయ్యింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ ను గుర్తించడంపై భారత్ సరస్పర విధానాన్ని ఏర్పాటు చేస్తుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UYEnqd
కోవిషీల్డ్, కోవాగ్జిన్ అంగీకరించకుంటే క్వారంటైన్ ఉండాల్సిందే: ఈయూకు తేల్చి చెప్పిన భారత్
Related Posts:
అశ్వనీదత్ పిటిషన్పై హైకోర్టులో కీలక విచారణ- ప్రభుత్వం కౌంటర్లకు ఆదేశాలు...గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన కేసులో టాలీవుడ్ నిర్మాణ అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. భూసేకరణ చట్టం … Read More
తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు.. వరదల్లో భాగ్యనగరంతెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో మంగళవారం(అక్టోబర్ 13) కురిసిన వర్షం జనాన్ని బెంబేలెత్తించింది. ముఖ్యంగ… Read More
బిగ్బాస్ హౌస్లో ఘోరం.. ఆ బ్యూటీ కంటికి గాయం: గోళ్లతో..ఎరుపెక్కిన కళ్లతో: హింసాత్మకంగా?బిగ్బాస్లో హౌస్ వేడెక్కుతోంది. కంటెస్టెంట్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి ముష్టిఘాతాలకు దిగుతున్నట… Read More
కరోనా ముప్పు మిగిలేవుంది, అజాగ్రత్త వద్దు: ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరికన్యూఢిల్లీ: కరోనావైరస్ ముప్పు ఇంకా దేశంలో తొలగిపోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటి… Read More
DC vs RR : మరో విజయంపై డీసీ కన్ను..ఉనికి చాటుకొనేందుకు ఆర్ ఆర్ యత్నం..ఐపీఎల్లో నేడు (బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో డీసీ హాట్ ఫేవరేట్గా నిలుస్తోంది. కానీ చివరి క్షణం… Read More
0 comments:
Post a Comment