న్యూఢిల్లీ: మనదేశంలో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ కరోనావైరస్ వ్యాక్సిలను యూరోపియన్ యూనీయన్(ఈయూ) ఇప్పటి వరకు అంగీకరించకపోవడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని యూరప్ దేశాలు తమ దేశాల్లోకి నేరుగా అనుమతించకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో భారత్ సీరియస్ అయ్యింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ ను గుర్తించడంపై భారత్ సరస్పర విధానాన్ని ఏర్పాటు చేస్తుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UYEnqd
కోవిషీల్డ్, కోవాగ్జిన్ అంగీకరించకుంటే క్వారంటైన్ ఉండాల్సిందే: ఈయూకు తేల్చి చెప్పిన భారత్
Related Posts:
ముమ్మాటికి.. దావుద్ ఇబ్రహీం కరాచిలోనే ఉన్నాడు... వెంటనే మాకు అప్పగించాలి .. భారత్అంతర్జాతీయ ఉగ్రవాది దావుద్ ఇబ్రహిం పాకిస్థాన్లో లేడనే ప్రకటనపై భారత విదేశాంగ అధికారులు తీవ్రంగా ఖండించారు. దావుద్ ఇబ్రహిం ఖచ్చితంగా కరాచిలో ఉన్నాడని … Read More
ఢిల్లీపై కరుణ చూపిన వరుణ దేవుడు.. ఎండవేడిమి నుంచి నగరవాసులకు ఊరటఢిల్లీ: దేశంలో రుతుపవనాలు ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతుండగా.. ఇంకా పలు రాష్ట్రాల్లో వరుణ దేవుడు కరుణ చూపలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూ… Read More
ఆయా రంగాల వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలేవీ..!! 7 శాతం జీడీపీ ఎలా సాధ్యమని చిదంబరం ప్రశ్నన్యూఢిల్లీ : ఆర్థిక సర్వేపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఆయా రంగాలవారీగా వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించలేదని మండిపడింది. ఆర్థిక … Read More
చంద్రబాబు 2019 అన్నారు: జగన్ లక్ష్యం 2021 : పోలవరం పూర్తి ఎప్పుడంటే..తేల్చేసిన కేంద్రం..!ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందనే దాని పైన పీపీఏ అధారిటీ క్లారిటీ ఇచ్చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 65 శాతం పను… Read More
శెభాష్ ప్రకాశ్ : సెల్యూట్ చేసిన సోషల్ మీడియా.. ఎందుకో తెలుసా ..!!ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వరద ప్రవాహం కొనసాగింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఎటుచూసినా నిండుకుండలా కనిపించింది. అయితే వరదలతో చిక్కుకున్న వారిని … Read More
0 comments:
Post a Comment