పాట్నా: హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై ట్రయల్స్ ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిమ్స్లో కోవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. టీకా వేసేందుకు 15 మంది పిల్లలను ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా, అన్ని పరీక్షల అనంతరం ముగ్గురికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pekeaD
పాట్నా ఎయిమ్స్లో పిల్లలపై భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభం
Related Posts:
బెట్టింగ్ రాజా.. భార్యను బురిడీ కొట్టించి సొంతింట్లో చోరీ.. దసరా సెలవుల్లో పక్కా ప్లాన్హైదరాబాద్ : భార్యను బురిడీ కొట్టించాడు. దర్జాగా 7 లక్షల రూపాయలు దోచాడు. ఆమె పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసరికి కట్టుకథ అల్లాడు. దొంగలు పడ్డాడని నమ్మించ… Read More
నేను కోళ్ల దొంగనా..! ఎన్నికల ర్యాలీలో ఏడ్చిన ఎంపీ ఆజంఖాన్ఓ ఎంపీపై దొంగతనం కేసు నమోదు కావడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ ఆజాంఖాన్ పై పలుసార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయి. అది కూడ… Read More
షేక్హ్యాండ్ ఇస్తానని కత్తితో దాడి, ఎన్నికల ర్యాలీలో దుండగుడి బీభత్సం..మరో నాలుగురోజుల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సభలు, ర్యాలీలో పాల్గ… Read More
గంగలో మునిగి చావండి: ప్రతిపక్షాలపై మోడీ మాటల తూటాలున్యూఢిల్లీ: పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో రాజకీయ నాయకుల విమర్శల దాడి తీవ్రమైంది. ప్రధానమంత్రి న… Read More
సీఎంకు సెల్యూట్ చేసిన కుక్క, నవ్వుతూ అప్ప ప్రతినమస్కారం, సూపర్!బెంగళూరు: తన రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసిన వెంటనే శ్వాన దళం ( పోలీసు జాగిలం)కు చెందిన శునకం (కుక్క) ఒక్క సారిగా సెల్యూట్ చేసింది. విషయం గుర్తించిన సీఎం … Read More
0 comments:
Post a Comment