పాట్నా: హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై ట్రయల్స్ ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిమ్స్లో కోవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. టీకా వేసేందుకు 15 మంది పిల్లలను ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా, అన్ని పరీక్షల అనంతరం ముగ్గురికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pekeaD
పాట్నా ఎయిమ్స్లో పిల్లలపై భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభం
Related Posts:
అత్త తల నరికి, టవల్ లో మూటకట్టి ... తాపీగా తీసుకెళ్ళిన అల్లుడు .. కారణం ఇదే !!ఓ అల్లుడు పిల్లనిచ్చిన అత్త తల నరికాడు. అత్యంత దారుణంగా అత్తను హతమార్చాడు. తమ కుమార్తె చనిపోవడానికి అత్త చేతబడి చేసిందని అనుమానించిన అల్లుడు అత్యంత పా… Read More
పందులే గుంపులుగా.. వారంతా రాజీనామా చేయాలి! జగన్ ఇంటికి వెళ్లకుంటే..అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ నేతలపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. బతిమాలితేనే తాను వైసీపీల… Read More
పెద్దన్న ఆపన్నహస్తం: ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల సాయం, ఎందుకంటే..యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. అయితే ఏటా భారత్కు అగ్రరాజ్యం అమెరికా వైద్యం కోసం నిధులు అందజేస్తోంది. ఈ సారి కరోనా వైరస్ ప్రభావంతో నిధులు… Read More
Coronavirus: విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులపై క్రిమినల్ కేసులు, వాళ్లను దేశం దాటించండి, హైకోర్టు ఆర్డర్చెన్నై/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను ఫుట్ బాల్ ఆడుకుంటున్న కరోనా వైరస్ (COVID 19) భారత్ ను వదిలిపెట్టడం లేదు. భారత్ లో కరోనా వైరస్ కు హాట్ స్పాట్ కు కారణ… Read More
నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. కన్నతల్లిగా బాధే కదా: కల్నల్ మాతృమూర్తి మంజులభారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో రెండు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చనిపోయారు. ఆయనతోపాటు మరో… Read More
0 comments:
Post a Comment