న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులలో యోగా ఓ ఆశాకిరణంలా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.. యోగా ఫర్ వెల్నెస్ అంశంపై ప్రతి వ్యక్తీ స్పందిస్తోన్నారని, ఏ దేశం కూడా దీనికి అతీతం కాదని చెప్పారు. రుషులు, మునులు, సమత్వం యోగ ఉచ్ఛతే అని ప్రవచించారని గుర్తు చేశారు. సుఖదుఖాల్లో సమనంగా ఉండాలని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cZan3A
యోగాతో ఆత్మబలం..నెగెటివిటీ టు క్రియేటివిటీ: సుఖదుఖ్ఖాలను సమానంగా స్వీకరించే గుణం: మోడీ
Related Posts:
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, భారీ సంఖ్యలో మాత్రం పాజటివ్ కేసులు రావడం లేదు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస… Read More
వరలక్ష్మి హత్య కేసులో షాకింగ్ అంశాలు .. క్రైమ్ సినిమాల ప్రభావం.. క్రిమినల్ గా మారిన అఖిల్ !!గాజువాక మైనర్ బాలిక , ప్రేమోన్మాది దాడిలో బలైపోయిన వరలక్ష్మి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే . వరలక్ష్మి హత్య కేసులో ఆ… Read More
కరోనా కలకలం: ఏపీలో 829 టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా, తల్లిదండ్రుల ఆందోళనఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను తెరిచిన విషయం తెలిసిందే. అయితే… Read More
నో రిటైర్మైంట్: నితీశ్ కామెంట్స్పై పార్టీ రియాక్షన్.. సీరియస్గానే చేశారు.. కానీ...బీహర్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత ప్రచారం నేటితో ముగిసింది. అయితే సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని క… Read More
ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్కు జైకొడుతూ..గడిచిన దశాబ్దకాలంలో.. ఉదారవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయవాద ధోరణి దూసుకొచ్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సందర్భం చాలా దేశాల్లో చోటుచేసుకుంది. అతి… Read More
0 comments:
Post a Comment