న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులలో యోగా ఓ ఆశాకిరణంలా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.. యోగా ఫర్ వెల్నెస్ అంశంపై ప్రతి వ్యక్తీ స్పందిస్తోన్నారని, ఏ దేశం కూడా దీనికి అతీతం కాదని చెప్పారు. రుషులు, మునులు, సమత్వం యోగ ఉచ్ఛతే అని ప్రవచించారని గుర్తు చేశారు. సుఖదుఖాల్లో సమనంగా ఉండాలని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cZan3A
యోగాతో ఆత్మబలం..నెగెటివిటీ టు క్రియేటివిటీ: సుఖదుఖ్ఖాలను సమానంగా స్వీకరించే గుణం: మోడీ
Related Posts:
వైసీపీలో వర్గపోరు .. ఆమంచిపై ఎమ్మెల్యే కరణం బలరాం పరోక్ష వ్యాఖ్యల మతలబు అదేనా !!ఆంధ్రప్రదేశ్ లో చీరాలలో వైసీపీలో వర్గ పోరు కొనసాగుతూ ఉంది. గతంలో టీడీపీలో ఉన్న కరణం బలరాం, వైసీపీకి చెందిన ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ… Read More
హైకోర్టు వ్యాఖ్యలపై సజ్జల అభ్యంతరం- కామెంట్స్ బాధాకరం- మీడియానే చిచ్చుపెడుతోందని ఆక్షేపణఏపీ హైకోర్టుకూ, వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. హైకోర్టు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తోందంటూ వైసీపీ నేత… Read More
బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా పదుల మందికి నీతులు చెబుతూ, స్వచ్ఛ స్పీచులు దంచేవాడాయాన. సారు… Read More
లాడెన్ ఆచూకీని పాకిస్తాన్తో పంచుకోని అమెరికా- నమ్మకం లేకే అన్న మాజీ సీఏఏ బాస్గతంలో పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబంచిన అమెరికా ఆ తర్వాత దాన్ని మార్చుకుంది. ముఖ్యంగా తీవ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తుందన్న భారత్ విమర్శలను గతంలో… Read More
హాథ్రస్: డెరెక్ ఓబ్రెయిన్ సహా టీఎంసీ అడ్డగింత, కిందపడిపోయిన ఎంపీ(వీడియో)లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. హాథ్ర… Read More
0 comments:
Post a Comment