Sunday, June 20, 2021

యోగాతో ఆత్మబలం..నెగెటివిటీ టు క్రియేటివిటీ: సుఖదుఖ్ఖాలను సమానంగా స్వీకరించే గుణం: మోడీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులలో యోగా ఓ ఆశాకిరణంలా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.. యోగా ఫర్ వెల్‌నెస్ అంశంపై ప్రతి వ్యక్తీ స్పందిస్తోన్నారని, ఏ దేశం కూడా దీనికి అతీతం కాదని చెప్పారు. రుషులు, మునులు, సమత్వం యోగ ఉచ్ఛతే అని ప్రవచించారని గుర్తు చేశారు. సుఖదుఖాల్లో సమనంగా ఉండాలని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cZan3A

Related Posts:

0 comments:

Post a Comment