Tuesday, June 8, 2021

కరోనాలోనూ ఉద్యోగులకు జీతాల పెంపు -30శాతం పెరుగుదల సిఫార్సు చేసిన పీఆర్సీకి కేబినెట్ ఆమోదం

కరోనా దెబ్బకు అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణలోనూ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడినా ఉద్యోగుల సంక్షేమంలో మాత్రం వెనక్కితగ్గబోమని కేసీఆర్ సర్కారు పేర్కొంది. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీకి సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన మంత్రి వర్గసమాశేవం కొత్త పీఆర్సీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zcBnGc

Related Posts:

0 comments:

Post a Comment