కరోనా దెబ్బకు అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణలోనూ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడినా ఉద్యోగుల సంక్షేమంలో మాత్రం వెనక్కితగ్గబోమని కేసీఆర్ సర్కారు పేర్కొంది. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీకి సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన మంత్రి వర్గసమాశేవం కొత్త పీఆర్సీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zcBnGc
కరోనాలోనూ ఉద్యోగులకు జీతాల పెంపు -30శాతం పెరుగుదల సిఫార్సు చేసిన పీఆర్సీకి కేబినెట్ ఆమోదం
Related Posts:
వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి..! విద్యుత్ సంస్థల్లో దోపిడీని నిరూపిస్తానంటున్న కాంగ్రెస్ ఎంపీ..!!హైదరాబాద్: తెలంగాణలో చెలరేగిన విద్యుత్ కొనుగోళ్ల రచ్చ ఇప్పట్టో చల్లారేలా కనిపించడం లేదు. విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందని, అందుకు ట్రాన్స్ కో … Read More
ఈటల- కేసీఆర్.. మద్యలో దయాకర్..! సున్నితమైన అంశంలో సుతిమెత్తగా వేలెట్టిన ఎర్రబెల్లి..!!హైదరాబాద్: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ రేపిన రాజకీయ దుమారం చల్లారకముందే అదే అంశం పట్ల మరింత వివాదం రేపుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొన్ని సెన్… Read More
టెక్సాస్లో కాల్పులు: ఐదుగురు మృతి, 21మందికి తీవ్రగాయాలువాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. శనివారం టెక్సాస్లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 21మంది తీవ్ర గ… Read More
ఎన్ఆర్సీ జాబితా తారుమారు, రీ వెరిఫై చేయండి, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ కన్నీరు ...గువహతి : అసోంలో జాతీయ పౌర రిజిష్టర్ తుది జాబితా విడుదలతో ఆ రాష్ట్ర మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తుది జాబితాను మరోసారి పున: పరిశీలించాలని కేంద్ర ప్రభ… Read More
టెక్కీ సతీష్ హత్యలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ!! చంపింది ప్రేయసి కొత్త లవరే..!!?హైదరాబాద్/ అమరావతి : సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సతీశ్ను హత్యచేసినట్టు భావిస్తోన్న అతని స్నేహితుడు హేమంత్ను ఆ… Read More
0 comments:
Post a Comment