కరోనా దెబ్బకు అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణలోనూ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడినా ఉద్యోగుల సంక్షేమంలో మాత్రం వెనక్కితగ్గబోమని కేసీఆర్ సర్కారు పేర్కొంది. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీకి సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన మంత్రి వర్గసమాశేవం కొత్త పీఆర్సీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zcBnGc
కరోనాలోనూ ఉద్యోగులకు జీతాల పెంపు -30శాతం పెరుగుదల సిఫార్సు చేసిన పీఆర్సీకి కేబినెట్ ఆమోదం
Related Posts:
ఆలయాలపై దాడులపై డీజీపీ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఫైర్ ; వారిని అరెస్ట్ చెయ్యటం చేతకాలేదని ఎద్దేవాఆలయాలపై దాడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు . ఆలయాలపై దాడుల వెన… Read More
వైరస్ కట్టడిలో మనమే ఫస్ట్.. టీకాపై అనుమానం వద్దు: మంత్రి సబితా ఇంద్రారెడ్డికరోనా వ్యాక్సిన్ పై జనానికి అనుమానాలు అవసరం లేదని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. టీకాకు సంబంధించిన ప్రతీ అంశంపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పు… Read More
అమెరికా: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎలా జరుగుతుంది?అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోవిడ్-19 నిబంధనలు, భద్రతాపరమై… Read More
వీడియో: టిఫిన్ చేయకుండా కోవిషీల్డ్ వ్యాక్సిన్: విజయవాడ హెల్త్ వర్కర్కు ఏమైందో తెలుసా?విజయవాడ: విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో ఈ ఉదయం ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఓ చిన్న అపశృతి దొర్లింది. వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించు… Read More
వికారాబాద్లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..వికారాబాద్ అడవుల్లో బుల్లెట్, మ్యాగ్జిన్ కనిపించింది. పశువులను మేపడానికి వెళ్లిన వారు.. గ్రామస్తులు చూశారు. వెంటనే సర్పంచికి సమాచారం అందజేశారు. ఆయన అట… Read More
0 comments:
Post a Comment