న్యూఢిల్లీ: దేశం కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో అంతకుముందు రోజు కంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. అయితే, మరణాల సంఖ్య 3వేల కంటే తక్కువగానే ఉన్నాయి. తాజా, కోలుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వివరాలను వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uMw9h0
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, 3వేల లోపే మరణాలు: భారీగా రికవరీలు
Related Posts:
కేటీఆర్పై రాములమ్మ ఫైర్.. తండ్రి పర్మిషన్ తీసుకున్నారా అంటూ చురకలు..!హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి ఫైరయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్ర… Read More
మంత్రి మోపిదేవికి జగన్ మరో బంపరాఫర్ :వైసీపీకి త్వరలో రెండు ఎమ్మెల్సీలు..ఆ ఇద్దిరకే ఛాన్స్ముఖ్యమంత్రి జగన్ మంత్రి మోపిదేవికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా పిలిచి మంత్రి పదవి ఇచ్చిన జగన్..తాజాగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇదే సమయంలో … Read More
మాజీ ఎంపీలకు షాక్.. బంగ్లాలు ఖాళీ చేయకపోతే కరెంట్, నీళ్లు కట్.. కేంద్రం అల్టిమేటం..!ఢిల్లీ : మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా ప్రభుత్వ నివాస గృహాలు ఖాళీ చేయని ఎంపీలకు షాక్ ఇచ్చింది. వారం రోజుల … Read More
మైనర్ రాష్ డ్రైవింగ్.. బాలుడితో పాటు తండ్రి కూడా అరెస్ట్..!హైదరాబాద్ : బోయిన్పల్లిలో నలుగురు మైనర్లు సరదాగా కారు నడుపుతూ ఓ ఆటోను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమయ్యారు. కూకట్పల్లిలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభ… Read More
ఔను.. నెహ్రూ క్రిమినలే.. ఆర్టికల్ 370 విధింపుపై శివరాజ్ కామెంట్స్ను సమర్థించిన సాద్వీభోపాల్ : ఆర్టికల్ 370 విధించిన పండిట్ నెహ్రూ క్రిమినల్ అని బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సమ… Read More
0 comments:
Post a Comment