న్యూఢిల్లీ: దేశం కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో అంతకుముందు రోజు కంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. అయితే, మరణాల సంఖ్య 3వేల కంటే తక్కువగానే ఉన్నాయి. తాజా, కోలుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వివరాలను వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uMw9h0
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, 3వేల లోపే మరణాలు: భారీగా రికవరీలు
Related Posts:
మంత్రుల పోర్టుఫోలియోపై ఉత్కంఠ.. ఇవేనా కొత్త మంత్రుల శాఖలు?హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా తొలి అడుగు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. రాజ్ భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్… Read More
క్యాబినెట్ విస్తరణలో మరోసారి మహిళలకు షాక్ ఇచ్చిన కేసీఆర్ .. ఎస్టీలకూ దక్కని స్థానంటిఆర్ఎస్ పార్టీలోని ఆశావహుల, తెలంగాణ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని క్యాబినెట్ విస్తరణ నేడు జరగనుంది. ఇప్పటికే పదిమందికి… Read More
లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవు, మీ అదృష్టాన్ని: కేపీసీసీ క్లారిటీ!బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో తమ పార్టీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందని కేపీసీసీ అధ్యక్షుడు దినేష… Read More
అమర వీరుడి పార్థికవదేహంతో సెల్ఫీ దిగుతారా? కేంద్రమంత్రి తీరుపై విమర్శలుతిరువనంతపురంః ఈ ఫొటో ఉన్నది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్ కన్నన్థనమ్. కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన భారతీయ జనతాపార్టీ సీనియర్ న… Read More
భారత పర్యటనకు సౌదీ రాజు సల్మాన్... ఉగ్రవాదం అంశంను లేవనెత్తనున్న భారత్పాకిస్తాన్లో తన పర్యటన ముగించుకుని భారత పర్యటనకు రానున్నారు సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్. ఈయన పర్యటన సందర్భంగా భారత్ పలు అంశాలను అతని దృష్టికి త… Read More
0 comments:
Post a Comment