కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా తాము మాత్రం వెనుకడుగు వేసేదే లేదంటూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు కంటే మొండిగా రైతలు నిరసనలను కొనసాగిస్తునే ఉన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటం లేదు. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iF24NR
ఇందిర ఎమర్జెన్సీ నాడే మోదీకి షాకిచ్చేలా -జూన్ 26న దేశవ్యాప్తంగా రాజ్ భవన్ల ముట్టడికి రైతులు
Related Posts:
మోహన్ బాబు మొదటి టార్గెట్ లోకేష్ బాబే ... మంగళగిరిలో మోహన్ బాబు ప్రచారం అందుకేఏపీ మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా వైసీపీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీలో ముఖ్య నాయకులు ఎవరైనా ముందుగా మంగళగిరి నుండి ప్రచారం చెయ్యటానికి ఆస… Read More
యాక్టర్..పార్టనర్ : పవన్ ను జగన్ పేరుతో పిలవరా :పొలిటిషియన్ గా గుర్తించరా : ఎందుకంటే..!వైసిపి అధినేత జగన్ కొంత కాలంగా జనసేన అధినేత పవన్ ను ఎక్కడా పేరు పెట్టి ప్రస్తావించటం లేదు. కేవలం పవన్ ను యాక్టర్..చంద్రబాబు పార్టనర్ అ… Read More
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్ స్ట్రైక్స్..! మోదీకి 150 సీట్లు దాటవన్నకేసీఆర్..!మిర్యాలగూడ/హైదరాబాద్ : దేశంలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా దాటవని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు … Read More
సుమలత కోరుకున్న ఎన్నికల గుర్తు, ఈసీ ఇచ్చిన గుర్తు, సమరానికి సై, నువ్వానేనా, ఫ్యాన్స్ హ్యాపీ!బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ దివంగత అంబరీష… Read More
జాబు రావాలంటే బాబు పోవాలి : పంచాయతీల్లో యువతకు కొలువు ? వీరు ఏం చేస్తారంటే ?నందికొట్కూరు : ఏపీ ప్రచార హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల వరాలజల్లు కురిపిస్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లా నందికొట్… Read More
0 comments:
Post a Comment