న్యూఢిల్లీ/శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే గురువారం (జూన్ 24న) జమ్మూకాశ్మీర్ అఖిలపక్ష పార్టీలతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. జమ్మూకాశ్మీర్ కు కేంద్రపాలిత ప్రాంతంతోపాటు రాష్ట్ర హోదా ఇవ్వడంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ప్రధాని మోడీ జరపబోయే కీలక రాజకీయ సమావేశం ఇదే తొలిసారి కావడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U8Vdlw
Friday, June 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment