Saturday, June 26, 2021

జీవో నంబర్ 2: వలంటీర్లతో ప్రజాస్వామ్యానికి గొడ్డలి: ఎమ్మెల్యేలకు ఊపిరి ఆడట్లే: జగన్‌కు రఘురామ

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని మరో లేఖాస్త్రాన్ని సంధించారు. కొన్నిరోజులుగా వరుసగా ఆయన వేర్వేరు అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై లేఖలను రాస్తూ వస్తోన్నారు.దాన్ని కొనసాగించారు. తాజాగా మరో లెటర్ రాశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dhnhdp

Related Posts:

0 comments:

Post a Comment