హైదరాబాద్: ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న సందర్భంగా ఆ గ్రామ వాసులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన విషయం తెలిసిందే. అయితే, సహపంక్తి భోజనం చేసినవారిలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో మంగళవారం సహపంక్తి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xIFWGK
వాసాలమర్రి సహపంక్తి భోజనం: సీఎం పక్కన కూర్చున్న మహిళతోపాటు 18మందికి అస్వస్థత, ఇంటింటికీ..
Related Posts:
భారతదేశం నియతృత్వధోరణిలోకి నెట్టబడుతోంది.. రాహుల్ గాంధీభారత దేశం లాంటీ యువ నాయకత్వం ఉన్న చాల దేశాలు నియంతృత్వధోరణిలోకి నెట్టబడుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత తొలి ప్రధాని జవహార్లా… Read More
టీఆర్ఎస్ ఇలాకాలో బీజేపీ హవా.. 67 సంవత్సరాల చరిత్రలో బోణి కొట్టిందిగా..!ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ కంచుకోట. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ విజయం సాధించింది. 1957 నుంచి 1984 వరకు క… Read More
2019 ఎన్నికల్లో గెలిచిన దాదాపు 50% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయట!ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు . అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన… Read More
దేశం కోసం జీవితానన్ని త్యాగం చేస్తా..! ప్రజలే తన కుటుంబమన్న సోనియా గాంధీ..!!లక్నో/హైదరాబాద్ : దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్ర… Read More
బీహార్లో లాలూ యుగం ముగిసినట్టేనా..? ఈ ఎన్నికల ఫలితాలతో ఆర్జేడీ కథ కంచికేనా..?బీహార్లో ఆ పార్టీకి ప్రత్యేక స్థానం ఉంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఆ పార్టీది. ఒకప్పుడు కింగ్లా ఉన్న ఆ పార్టీ నేడు దీనావస్థ స్థితికి చేర… Read More
0 comments:
Post a Comment