అమరావతి: కరోనా వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాసింది. ఆదివారం ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయడం విశేషం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gDTihH
Sunday, June 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment