కేంద్రం మరో కీలక సమావేశానికి సిద్దమవుతోంది. లదాఖ్,కార్గిల్లకు కి చెందిన రాజకీయ పార్టీలు,సామాజిక కార్యకర్తలతో జులై 1న సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. జమ్మూకశ్మీర్ రాజకీయ పక్షాలతో భేటీ అయిన కొద్దిరోజులకే లదాఖ్,కార్గిల్ నేతలతోనూ కేంద్రం భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35W8UqA
లదాఖ్ అఖిలపక్ష నేతలతో జులై 1న కేంద్రం సమావేశం... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన...
Related Posts:
ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీ సంఖ… Read More
పోర్న్ సైట్లలో స్టూడెంట్స్,లెక్చరర్స్ ఫోటోలు... బెంగళూరును కుదిపేస్తున్న షాకింగ్ ఘటన..బెంగళూరుకు చెందిన పలువురు కాలేజీ విద్యార్థినుల ఫోటోలను పోర్న్ సైట్లలో అప్లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం(జూలై 30) అరెస్ట్ చేశారు. విద్… Read More
ఏపీ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు- కేంద్రానికి జగన్ మరో లేఖ....ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీకాలం పొడిగింపు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే జూన్ 30న నీలం పదవీకాలం ముగియగా.. కేంద్రానికి రాష్ట్… Read More
కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ - 10లక్షలు దాటిన రికవరీలు - ఏపీ, తెలంగాణలో అనూహ్యం..అంతూ పొంతు లేకుండా సాగుతోన్న కరోనా విలయాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ సోకినవాళ్ల సంఖ్య సంఖ్య 1.7కోట్… Read More
డీజిల్ ధరలు భారీగా తగ్గిస్తూ కీలక ప్రకటన చేసిన కేజ్రీవాల్..దాని కోసమేనంటూ..!న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఢిల్లీలో డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. లీటరుకు రూ… Read More
0 comments:
Post a Comment