ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. డొమినికా పోలీసుల కస్టడీలో కొనసాగుతున్నారు. విచారణ సందర్భంగా ఆయన డొమినికా జైలులో ఉంటోన్నారు. ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి కనిపించకుండా పోయిన మేహుల్ చోక్సీ ఆచూకీ డొమినికా తేలింది. ఆయనను ఆంటిగ్వా పంపించాలా? లేక భారత ప్రభుత్వానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fu1UXD
Saturday, May 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment