సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, రాజద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్పై విడుదలైన నర్సాపురం వైసీపీ ఎంపీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి షాకింగ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఔట్ పేషెంట్ గానే ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఎంపీ కాళ్లపై అనుమానిత గాయాలకు సంబంధించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vvIpn1
రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్
Related Posts:
రైల్వేలో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరైల్వేలో కొలువుల జాతర ప్రారంభమైంది. రైల్వేలో పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్లో భాగంగా 1937 పారామెడికల్ స్టాఫ… Read More
నీరవ్ మోడీ బంగ్లాను కూల్చేందుకు ఎన్ని డైనమైట్లు వాడుతున్నారో తెలుసా..?ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఎంతో ఇష్టంగా కట్టుకున్న అలీబాగ్లోని బంగ్లాను శుక… Read More
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 127 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుం… Read More
లోక్సభ ఎన్నికలు 2019: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్..ప్రియాంకా పేరు మిస్సింగ్ఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల రణక్షేత్రానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు తమ రేస… Read More
ఇదేం పద్ధతి: ఐక్యరాజ్య సమితి బృందానికి పాక్ వీసా తిరస్కరణ..ఎందుకో తెలుసా..?అమెరికా: 26/11 ముంబై మారణహోమం ప్రధానసూత్రధారి హఫీజ్ సయీద్ను ఇంటర్వ్యూ చేసేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యుల బృందానికి వీసా నిరాకరించింది పాకిస్తాన్. వీసా క… Read More
0 comments:
Post a Comment