సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, రాజద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్పై విడుదలైన నర్సాపురం వైసీపీ ఎంపీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి షాకింగ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఔట్ పేషెంట్ గానే ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఎంపీ కాళ్లపై అనుమానిత గాయాలకు సంబంధించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vvIpn1
రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్
Related Posts:
సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్: ఆందోళన వద్దంటూ చిరంజీవి, ప్రమాదానికి కారణం అదేహైదరాబాద్: శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. స్పార్ట్స్ బైక్ … Read More
25 సార్లు 25 మందితో పారిపోయిన భార్య.. ఆ ఒక్క కారణంతో ఆమెను పల్లెత్తు మాట అనని భర్త..ఆమె ఓ వివాహితురాలు... ముగ్గురు పిల్లలకు తల్లి... వైవాహిక జీవితంలో ఆమెకు సంతృప్తి లేదో లేక ఇష్టం లేని పెళ్లి చేసుకుందో తెలియదు గానీ... ఇప్పటివరకూ 25 సా… Read More
సీఈవో కి గొడుగు పట్టిన కేటీఆర్- వండర్ ఫుల్ : సోషల్ మీడియాలో వైరల్ : ఫైర్ బ్రాండ్ సైతం..!!తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. ఐటీ శాఖా మంత్రిగా ఆయన పలు ప్రముఖ సంస్థల అధినేతలు..సీఈఓలతో తరచూ సమావేశమవుత… Read More
మెడిసిన్ ఫ్రమ్ స్కై-డ్రోన్లతో మందులు,వ్యాక్సిన్ సప్లై-రేపు కేంద్రమంత్రి,కేటీఆర్ చేతుల మీదుగా లాంచ్...రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు,వ్యాక్సిన్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' ప్రాజెక్టును చేపడుతోంది. వికారాబాద్… Read More
ఆగస్టు నెలలో 12 ఏళ్లలోనే అతి తక్కువ వర్షపాతం నమోదు: ఐవోడీ కారణమన్న ఐఎండీన్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని, అది సాధారణం కంటే 24 శాతం తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో గ… Read More
0 comments:
Post a Comment