న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో న్యాయసేవలను అందించే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నియామకం పూర్తయింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (UU Lalit) ఆ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనను నామినేట్ చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uWXU7q
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో మరో సీినియర్ జడ్జి నియామకం: నల్సా ఛైర్మన్గా
Related Posts:
దొంగతనం చేయడంలో వారికి వారే సాటి: రాహుల్కు నిర్మలా కౌంటర్న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కాం… Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. జనం తిరగబడ్డారా..!చొప్పదండి : టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు క్షేత్ర స్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? కొన్ని విషయాల్లో జనం ఎదురు తిరుగుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజ… Read More
వచ్చీరాని ఇంగ్లీష్ తెచ్చిన తంట..! బొమ్మ విమానాలకు ఆర్డర్ చేస్తే నిజమైనవి వచ్చేసాయి..!!హైదరాబాద్ : వచ్చీరాని ఇంగ్లీష్ భాష ఓ ధనవంతుడిని చిక్కుల పాలు చేసింది. సౌదీ అరేబియాలో జరిగిన ఈ సంఘటన పట్ల తన కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతున్నారట. సౌదీ అరే… Read More
అమరావతిలో అక్రమాలకు ఆధారాలివే.. అసలు కధ ముందుంది..! మంత్రి బొత్సా మరో సంచలనం!!రాజధాని మీద తన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన మంత్రి బొత్సా సత్యానారాయణ మరో సంచలనానికి తెర లేపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో … Read More
హర్యానాలో పాకిస్తాన్ జాతీయుడు: తొమ్మిది సరిహద్దులు దాటినట్లు నిర్ధారణచండీగఢ్: హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ పాకిస్తాన్ జాతీయుడు తిష్ట వేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అతని పేరు అలీ ముర్తాజా. పాకిస్… Read More
0 comments:
Post a Comment