న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో న్యాయసేవలను అందించే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నియామకం పూర్తయింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (UU Lalit) ఆ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనను నామినేట్ చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uWXU7q
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో మరో సీినియర్ జడ్జి నియామకం: నల్సా ఛైర్మన్గా
Related Posts:
సరిహద్దుల్లో యుద్దమేఘాలు:ఇరుదేశాల విమానాశ్రయాలు మూసివేతఢిల్లీ:మరోసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి బయటపెట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ య… Read More
అక్రమ నిర్మాణాలపై ఎందుకు కొరడా ఝలిపించడం లేదు..? జీహెచ్ఎంసీ కి కోర్ట్ సూటి ప్రశ్న..!!హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో నగర పాలక సంస్థ విఫలం అయ్యిందని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతికి మించి… Read More
ముందు అలా .. తర్వాత ఇలా ... టీవీ చానెళ్లకు అడ్డంగా దొరికిన గపూర్ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై భారత వాయుసేన జరిపిన దాడిపై పాకిస్థాన్ వైఖరి ఉసరవెల్లిని తలపిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మిరాజ్ ఫైటర్స్ తో… Read More
జగన్ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం : ఆ ఇంటి పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!వైసిపి అధినేత జగన్ అమరావతి సమీపంలోని తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసారు. 8.19 గంటలకు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం… Read More
మరో ప్రేమోన్మాది ఘాతుకం ... ప్రేమ నిరాకరించిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాదితెలంగాణ రాష్ట్రంలో మరో ఘాతుకం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నయిమ్ నగర్ లో కళాశాల కు వెళుతున్న విద్యార్థినిపై ప… Read More
0 comments:
Post a Comment