వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్ని ఒక్కరోజు పాటు మాత్రమే నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ ఇప్పటికే వీటిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగకుండా వైసీపీకి కౌంటర్గా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం మంత్రులు, స్పీకర్, విపక్ష నేత పేర్లను కూడా ప్రకటించింది. వీటితో పాటు రెండు రోజుల పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SVHP3A
వైసీపీకి కౌంటర్గా టీడీపీ మాక్ అసెంబ్లీ-వీరే స్పీకర్, మంత్రులు- అజెండా ఇదే
Related Posts:
అయోధ్య రామ మందిరానికి విరాళాల వెల్లువ.. పోటాపోటీగా మై హోం, మేఘా డొనేషన్స్..అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆం… Read More
నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్ -సీఎం జగన్ ప్రతివ్యూహాలు -ఏజీతో భేటీ -ఏపీలో ఏం జరగబోతోంది?ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య కొనసాగుతోన్న యుద్ధం క్లైమాక్స్కు చేరింది. ఇంకొద్ది గంటల… Read More
అదే పీటముడి... ఎటూ తేలని ప్రతిష్ఠంభన... ఆ షరతుకు ఒప్పుకుంటేనే మళ్లీ చర్చలన్న కేంద్రం...మళ్లీ అదే కథ... రైతులతో కేంద్రం జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో మాదిరే ఈసారి చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. గతంల… Read More
ఏపీ పంచాయతీ ఎన్నికలు: వాయిదా వేయాలని ఎస్ఈసీకి సర్కార్ వినతి..? వరసగా భేటీలుస్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్కు ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేయనుంది. స్థానిక ఎన్నికలపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను సుప్రీంకోర్టు… Read More
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, తగ్గిన యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 48,313 నమూనాలను పరీక్షించగా.. 137 మం… Read More
0 comments:
Post a Comment