వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్ని ఒక్కరోజు పాటు మాత్రమే నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ ఇప్పటికే వీటిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగకుండా వైసీపీకి కౌంటర్గా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం మంత్రులు, స్పీకర్, విపక్ష నేత పేర్లను కూడా ప్రకటించింది. వీటితో పాటు రెండు రోజుల పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SVHP3A
వైసీపీకి కౌంటర్గా టీడీపీ మాక్ అసెంబ్లీ-వీరే స్పీకర్, మంత్రులు- అజెండా ఇదే
Related Posts:
ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం.. సొంత నియోజకవర్గంలో అడ్డగింత.. వైసీపీ నేతల పనే..వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజా.. ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. సామాజిక సమీకరణాల … Read More
బొకారో ఎక్స్ప్రెస్లో ఉన్మాది వీరంగం: రైలు నుంచి తోసేయడంతో హోంగార్డు మృతితూర్పుగోదావరి: తుని రైల్వేస్టేషన్ వద్ద ఆలెప్పి నుంచి ధన్బాద్ వెళ్తున్న బొకారో ఎక్స్ప్రెస్ రైల్లో ఓఉన్మాది సృష్టించిన బీభత్సానికి ఓ హోంగార్డు ప్రాణాల… Read More
ఆమె ఫైర్ బ్రాండ్.. అంతకంటే మంచి అమ్మ కూడా.. మమతకు బర్త్ డే విషెస్దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన నేత మమతా బెనర్జీ. గత కొద్ది రోజులుగా ఆమె సాధారణ పరిపాలనను చూసుకుంటూనే వివాదాస్పదన పౌరసత్వ సవరణ చట్టానికి వ్య… Read More
పట్టాలు తప్పిన గరీబ్రథ్ ఎక్స్ప్రెస్.. ఘటనాస్థలికి చేరుకొన్న రైల్వే సిబ్బందిగరీబ్రథ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీలోని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైలు పట్టాలు అటు ఇటుగా మారాయి.. గరీబ్రథ్ రైలు బాగ్పూర్ నుంచి ఆ… Read More
క్షమించు బాపు.. గుజరాత్ లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం.. బీజేపీపై విమర్శలుఆయన.. అహింస మార్గంలో బ్రిటిషర్లతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. జాతిపితగా ప్రజల మన్ననలు పొందారు. చనిపోయి దశాబ్ధాలు గడుస్తున్నా మహాత్మా గా… Read More
0 comments:
Post a Comment