'బ్లాక్ ఫంగస్' కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా భయంలో ఉన్న జనాలు... 'బ్లాక్ ఫంగస్' కేసుల గురించి విని మరింత బెంబేలెత్తుతున్నారు. మహమ్మారి రోగాలన్నీ వరుసగా విరుచుకుపడుతుండటంతో అంతటా ఒకరకమైన ఆందోళనకర వాతావరణం నెలకొంది. తెలంగాణలో సోమవారం(మే 17) ఒక్కరోజే 'బ్లాక్ ఫంగస్' సోకిన నలుగురు పేషెంట్లు మృతి చెందారు. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S619us
విజృంభిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... తెలంగాణలో ఒక్కరోజే నలుగురి మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం...
Related Posts:
నాటుసారా కాటు: 72 గంటల్లో 44 మంది మృత్యువాతలక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి అయిదు కాదు, పది కాదు ఏకంగా 44 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే … Read More
శారదా చిట్ ఫండ్ స్కామ్లో సీబీఐ ముందుకు రాజీవ్ కుమార్షిల్లాంగ్ : మమతా సర్కార్ కేంద్రం ప్రభుత్వం మధ్య యుద్ధం జరిగిన కొద్దిరోజులకే సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోల్కతా పోలీస్ కమిషనర… Read More
ఎమ్మెల్సీ కి..ఎంపి సీటుకు లింకేంటి: అది-రామసుబ్బారెడ్డి ఒప్పందం ఎవరికి లాభం..!జమ్మలమడుగు నేతలిద్దరూ కలిసారు. మనుషులుగా కలిసారు.. మనసులు సైతం కలిసినట్టేనా. ఎంపీగా ఆదినారాయ ణ రెడ్డి..జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామ సుబ్బ… Read More
ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు..! మూడురోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు..!!విజయవాడ/ హైదరాబాద్ : గుణదల మేరీ మాత ఉత్సవాలు నేడు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావుతో పాటు పలువురు చర… Read More
పౌరసత్వబిల్లు పై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి: ప్రధాని మోడీఅస్సోం: నిరసనల మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ అస్సోం పర్యటన జరిగింది. విపక్షపార్టీలపై మోడీ కత్తులు దువ్వారు. పార్లమెంటులో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న… Read More
0 comments:
Post a Comment