'బ్లాక్ ఫంగస్' కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా భయంలో ఉన్న జనాలు... 'బ్లాక్ ఫంగస్' కేసుల గురించి విని మరింత బెంబేలెత్తుతున్నారు. మహమ్మారి రోగాలన్నీ వరుసగా విరుచుకుపడుతుండటంతో అంతటా ఒకరకమైన ఆందోళనకర వాతావరణం నెలకొంది. తెలంగాణలో సోమవారం(మే 17) ఒక్కరోజే 'బ్లాక్ ఫంగస్' సోకిన నలుగురు పేషెంట్లు మృతి చెందారు. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S619us
Monday, May 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment