ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో మరో పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పరవాడ మండలం భరణికం గ్రామ పరిధిలోని ఓ కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించి స్థానికుల కథనాలతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో వీడియోలు, సమాచారం సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వివరాల ప్రకారం.. ఎంపీ రఘురామ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wuHmUu
షాకింగ్: విశాఖలో మరో గ్యాస్ లీక్ -పరుగులు తీసిన స్థానికులు -పరవాడ పరిధిలో అర్ధరాత్రి ఘటన
Related Posts:
లేటు వయసులో ఘాటు ప్రేమ: బ్రిటన్ ప్రధాని మూడో పెళ్లి: సీక్రెట్గాలండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఫియాన్సీ క్యారీ సైమండ్స్ను ఆయన పెళ్లాడారు. బ్రిటన్ కాలమానం ప్రకారం.. శనివార… Read More
OneIndia Exclusive:కరోనాను ఎలా జయించాడో చెప్పుకొచ్చిన సీనియర్ సిటిజెన్..టిప్స్ చెప్పిన రాజన్..!బెంగళూరు: కరోనా కబళిస్తోంది. గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలు కాస్త ఊరటనిస్తున్నప్పటికీ... మరణాలు … Read More
Mehul Choksi: ఎలా ఉండేవాడు..ఇలా అయిపోయాడు: డొమినికా జైలులో ఆర్థిక నేరస్తుడుముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. డొమినికా పోలీసుల కస్టడీలో కొనసాగుతున్నారు. విచా… Read More
హిందూ ధర్మశాస్త్రాలలో పంచమహా యజ్ఞములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రులపై టాస్క్ఫోర్స్ మెరుపుదాడులు-180 కేసులు, 8.5 కోట్ల ఫైన్ఏపీలో కోవిడ్ పరిస్ధితుల్ని సొమ్ముచేసుకుంటూ రోగుల్ని వేధిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై టాస్క్పోర్స్ మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా … Read More
0 comments:
Post a Comment