ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో మరో పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పరవాడ మండలం భరణికం గ్రామ పరిధిలోని ఓ కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించి స్థానికుల కథనాలతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో వీడియోలు, సమాచారం సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వివరాల ప్రకారం.. ఎంపీ రఘురామ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wuHmUu
Sunday, May 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment