హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కోవిడ్ బాదితుల పట్ల కొంతమంది వైద్యులు వికృత క్రీడకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాసులకోసం కక్కుర్తి పడి కరోనా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు ఎన్నో ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవత్వం మంటగలిపి మనీ కోసం మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా లెక్కగడుతున్నారు కొంత మంది వైద్యులు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33X4CP1
Wednesday, May 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment