హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కోవిడ్ బాదితుల పట్ల కొంతమంది వైద్యులు వికృత క్రీడకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాసులకోసం కక్కుర్తి పడి కరోనా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు ఎన్నో ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవత్వం మంటగలిపి మనీ కోసం మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా లెక్కగడుతున్నారు కొంత మంది వైద్యులు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33X4CP1
చికిత్స చేయరు.!చేస్తున్నట్టు బిల్డప్ మాత్రమే.!లక్షల్లో బిల్లులు.!ఇదీ ప్రస్తుతం ప్రయివేట్ ఆసుపత్రుల తీరు.!
Related Posts:
తిరుమల: ఐఆర్ సీటీసీ.. పైస్ జెట్: ఒక రాత్రి, రెండు పగళ్లుతిరుపతిః పవత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లడం కాశీయాత్రతో సమానం అంటారు పెద్దలు. తిరుమల వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అం… Read More
అనుకున్నదంతా అయింది.. ప్రేమపక్షులకు పెళ్లిళ్లు చేసిన భజరంగ్ దళ్హైదరాబాద్ : అనుకున్నదంతా అయింది. ప్రేమికుల రోజున పెళ్లిళ్లు జరిగిపోయాయి. ప్రేమ పేరుతో స్వేచ్ఛగా విహరించిన ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేసింది భజరంగ్ దళ్. … Read More
పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే? గాజవాక-తూర్పు గోదావరిలపై ప్రత్యేక దృష్టిఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. … Read More
ఈమె కహానీ ఏంటో తెలుసుకోండి: ఇరాన్లో గూఢచర్యానికి వెళ్లి అమెరికాపైనే....వాషింగ్టన్: అమెరికాలో ఇంటెలిజెన్స్ అధికారిణిగా అత్యున్నత హోదాలో పనిచేసిన మోనికా విట్ అనే మహిళ ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచి అమెరికాపై గూఢచర్యం చేసిందనే… Read More
నాకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తా: కాంగ్రెస్కు రేణుకా చౌదరి ఝలక్ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గురువారం ఝలక్ ఇచ్చింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో తనకు ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కేట… Read More
0 comments:
Post a Comment