సురక్షిత ప్రాంతం పేరుతో కృష్ణపట్నంలో బొనిగి ఆనందయ్యను నిర్బంధించడం తగదని సీపీఐ నేత నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు. కొవిడ్తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల కోసమే ఆనందయ్యను దాచి పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ వ్యవస్థకు వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uAPTUL
స్వేచ్చ పేరుతో అణచివేత.. ఆనందయ్య నిర్భందంపై సీపీఐ నారాయణ
Related Posts:
మూసీ నదికి సర్కార్ శాంతి పూజలు - 1908నాటి నిజాం తరహాలో - 10 రోజుల్లో 101 చెరువులకు గండ్లుహైదరాబాద్ నగరం, చుట్టుపక్కల రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు దంచికొడంతో మూసీ నదికి భయానక స్థాయిలో వరద పోటెత్తడం, పరివాహక ప్రాంతాలన్నీ నీట… Read More
లక్ష మంది నగ్న చిత్రాలు.. ఆన్లైన్లో మహిళలపై కొత్త రకం దాడి.. ఆ టూల్తో డీప్ ఫేక్ న్యూడ్స్మహిళలపై ఆన్లైన్లో మరో కొత్త రకం దాడి మొదలైంది. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ను ఉపయోగించి మహిళల సాధారణ ఫోటోలను ఒరిజినల్లా కనిపించే(డీప్ ఫేక్) నకిలీ నగ్న… Read More
జూనియన్ లైన్ ఉద్యోగాల పేరుతో మోసం, తన పేరుతో చీట్..? డీజీపీకి అజేయ కల్లాం ఫిర్యాదుఐఏఎస్, ఐపీఎస్ పేర్లతో మోసాలు చేయడం చూశాం. తర్వాత కేటుగాళ్లు కూడా పట్టుబడ్డారు. అయితే సీఎం ముఖ్య సలహాదారు పేరుతో మోసాలు మాత్రం ఇప్పుడే వెలుగుచూశాయి. దీ… Read More
వరద బాధితులను కన్నెత్తయినా చూడలేదు.. మరి దుబ్బాకలో ప్రచారానికి వెళ్తారా.. కేసీఆర్ మదిలో ఏముంది..సవాలక్ష ప్రశ్నలకు ఒకే ఒక్క గెలుపుతో సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. కరోనా కాలంలో కనిపించకుండా పోయారన్న విమర్శలు,ఎల్ఆర్ఎ… Read More
ఏపీలో కరోనా: జగన్ సర్కారు సక్సెస్ - పెరిగిన రికవరీలు - కొత్తగా 3,746 కేసులు -10 రోజుల స్పెషల్ డ్రైవ్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను, మరణాలను తగ్గించటంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఇప… Read More
0 comments:
Post a Comment