Thursday, May 20, 2021

Advance Monsoon: నో వెయిటింగ్: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్

విశాఖఫట్టణం: రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా దేశంలో ప్రవేశించబోతోన్నాయి. ఏకంగా అయిదు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకాబోతోన్నాయి. శనివారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RCuBbR

Related Posts:

0 comments:

Post a Comment