ముంబై: మహారాష్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ 72 ఏళ్ల తొలిసారి ఇచ్చిన డోసు కాకుండా రెండో డోసు వేరే వ్యాక్సిన్ డోసు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలా ఎందుకు జరిగిందని, డోసు తీసుకున్న వ్యక్తికి ఏం జరుగుతుందోనని ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక వ్యక్తికి తొలి డోసు ఏ వ్యాక్సిన్ తీసుకుంటాడో..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yiO1TN
షాకింగ్: ఒకే వ్యక్తికి తొలి డోసు కోవాగ్జిన్.. రెండో డోసు కోవిషీల్డ్, అస్వస్థతకు గురైన 72ఏళ్ల వ్యక్తి, విచారణ
Related Posts:
ఎన్నికల్లో టీడీపీ ఓటమి భరించలేక వీరాభిమాని మృతిఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని తట్టుకోలేకపోయిన ఓ వీరాభిమాని ప్రాణాలు విడిచాడు . చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆ అభిమాని … Read More
రోహిణి కార్తే అంటే ఏంటీ ? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయ… Read More
సినీ ఫక్కీలో బంగారం దుకాణంలో చోరీ.. వెనుకరంధ్రం చేసి అరకిలో బంగారం , 15 కిలోల వెండి చోరీవిజయవాడలోని ఓ బంగారు దుకాణంలో సినీఫక్కీలో చోరీ చేశారు. జ్యూవెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడిన దొంగలు వెనుకవైపున రంధ్రం పెట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. … Read More
ఏయిర్ ఏషియా విమానానిక బాంబు బెదిరింపు..పశ్చిమబెంగాల్లో 179 మందితో వెళుతున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్లోని బగ్డోగ్రా నుండి కొల్… Read More
అనంతపురంలో అప్పుడే మొదలు ..వజ్రాల కోసం పొలాల్లో జోరుగా వేటఇప్పుడు అనంతపురం వాసులు పిల్లాపాపలతో సహా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట ప్రా… Read More
0 comments:
Post a Comment