భారతదేశాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. నిత్యం లక్షల్లో నమోదవుతున్న కేసులతో భారతదేశం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైద్య వసతుల లేమి భారతదేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దేశవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా రోగుల ఆక్రందనలు ముడుతున్నాయి. దేశవ్యాప్తంగా మరణమృదంగం మోగుతోంది. గత 24 గంటల్లో 382,315 కరోనా కొత్త కేసులుతాజాగా భారతదేశంలో గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3unb3WZ
భారత్ లోకరోనా ఉధృతి : తాజాగా 3,780 మరణాలు, పంజా విసురుతున్న డబుల్ మ్యూటాంట్
Related Posts:
escape: రిసెప్షన్ ముందు, బావా.... ప్రియురాలితో పెళ్లి కొడుకు జంప్, గిఫ్ట్ లతో ఊపుకుంటూ వెళ్లిన బంధువులు !బెంగళూరు/ మైసూరు: ఓ మహానుభావుడు చేసిన పనికి ఓ అమ్మాయి సమాజంలో తల ఎత్తుకోలేపోతోంది. సాయంత్రం పెళ్లి రిసెప్షన్, మరుసటి రోజు పెళ్లి కుమార్తె మెడలో తాళి క… Read More
నిరుపేదల కోసం సొంత ఆస్తులు తనఖా పెట్టిన సోనుసూద్ .. రూ .10 కోట్ల అప్పు చేసిన మరీ సాయంరీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో సోనుసూద్ గొప్ప మానవతావాదిగా ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సహాయం చేసి ఆదుకున్నారు. నిరుపేదలకు, అన్నార్ధులకు, … Read More
ఎమ్మెల్యే మహిపాల్పై కేసు, వెనక్కి తగ్గిన నేత, కామెంట్స్ విత్ డ్రా అంటూ ప్రకటనవిలేఖరి సంతోష్ నాయక్పై ప్రతాపం చూపించిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు. తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టంచేశ… Read More
లాక్డౌన్తో భారత్లో ఆకలి కేకలు- తిండికే 45 శాతం మంది అప్పులు-దళితులు, ముస్లింలేకరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది భారత్లో విధించిన లాక్డౌన్ దేశ ఆర్ధిక పరిస్దితితో పాటు సాధారణ ప్రజల రోజువారీ జీవనాన్ని కూడా తలకిందులు చేసింది. ప్రభుత… Read More
వైఎస్ జగన్ సొంత ఊళ్లోనే దారుణం .. దళితమహిళ హత్యాచారం : లోకేష్ , దివ్యవాణి, దేవినేని ఉమా ఫైర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడుతున్నారు. ఏపీ సీఎం వ… Read More
0 comments:
Post a Comment