దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్నది. గడిచిన మూడు రోజులుగా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గినట్లున్నా, కొవిడ్ మరణాలు మాత్రం కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్ కేసులకు సంబంధించి ఇప్పటికే పలు రికార్డులను అధిగమించిన భారత్ ఇప్పుడు 2కోట్ల మార్కును కూడా దాటేసింది. ఢిల్లీ సహా చాలా చోట్ల ఆక్సిజన్ లేక చనిపోతున్నవారి సంఖ్యా పెరుగుతూవస్తోంది...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQmrEh
భారత్లో కరోనా: 2కోట్లు దాటేసింది -ఒక్కరోజులోనే 3,449 మంది బలి -కొత్తగా 3.57 లక్షల కేసులు
Related Posts:
అశోక్ గెహ్లాట్కు మరో పరీక్ష- అవిశ్వాస తీర్మానానికి బీజేపీ ప్లాన్- పైలట్ రాకతో సానుకూలత..నిన్న మొన్నటి వరకూ ఇంటిపోరుతో సతమతమైన రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు ఇప్పుడు బీజేపీ రూపంలో మరో పోరు మొదలైంది. అధికార కాంగ్రెస్లో విభేదాలను స… Read More
Bengaluru Clash: పోలీసు కస్టడీలో ఉంటే ఫేస్ బుక్ పోస్టు షేర్, హౌవ్ ? మాయాబజార్ సినిమా మేలు!బెంగళూరు: బెంగళూరులో అల్లర్లకు కారణమై 100 మందికిపైగా పోలీసులకు గాయాలై ముగ్గురు అల్లరిమూకలు ప్రాణాలు పోవడానికి కారణమైనాడని ఆరోపిస్తూ అరెస్టు అయిన కాంగ్… Read More
ఆ కోవిడ్ వ్యాక్సిన్ ఈ వయస్సు ఉన్న వారికి మాత్రమే : ఆరోగ్యశాఖ నిపుణులుకరోనావైరస్కు తొలి వ్యాక్సిన్ను తీసుకొచ్చింది రష్యా. ఇప్పటికే కరోనావైరస్ ప్రపంచదేశాలను కుదిపేస్తున్న క్రమంలో అన్ని దేశాలు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుక… Read More
ఇక తెలంగాణలోనే మెట్రో రైళ్ల తయారీ: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్, హరీశ్ రావు భూమి పూజహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగ… Read More
విశాఖలో రాజధాని ఏర్పాటు.. శంకుస్థాపనకు మోడీని ఆహ్వానిస్తాం : మంత్రి బొత్సావిశాఖలో రాజధాని ఏర్పాటుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖలు చేశారు. విశాఖ లో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని పుర… Read More
0 comments:
Post a Comment