Monday, May 3, 2021

భారత్‌లో కరోనా: 2కోట్లు దాటేసింది -ఒక్కరోజులోనే 3,449 మంది బలి -కొత్తగా 3.57 లక్షల కేసులు

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్నది. గడిచిన మూడు రోజులుగా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గినట్లున్నా, కొవిడ్ మరణాలు మాత్రం కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్ కేసులకు సంబంధించి ఇప్పటికే పలు రికార్డులను అధిగమించిన భారత్ ఇప్పుడు 2కోట్ల మార్కును కూడా దాటేసింది. ఢిల్లీ సహా చాలా చోట్ల ఆక్సిజన్ లేక చనిపోతున్నవారి సంఖ్యా పెరుగుతూవస్తోంది...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQmrEh

0 comments:

Post a Comment