ఏపీలో పదో తరగతి పరీక్షలను ఎలాగైనా నిర్వహించి తీరాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్దితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పరీక్షల నిర్వహణ డోలాయమానంలో పడుతోంది. జూన్ 7న పరీక్షలు ప్రారంభం కానుండగా..ఏర్పాట్లకు తగినంత సమయం లేకపోవడం సమస్యగా మారింది. ఏపీలో పదో తరగతి పరీక్షల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hRSQ0c
Monday, May 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment