ఏపీలో పదో తరగతి పరీక్షలను ఎలాగైనా నిర్వహించి తీరాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్దితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పరీక్షల నిర్వహణ డోలాయమానంలో పడుతోంది. జూన్ 7న పరీక్షలు ప్రారంభం కానుండగా..ఏర్పాట్లకు తగినంత సమయం లేకపోవడం సమస్యగా మారింది. ఏపీలో పదో తరగతి పరీక్షల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hRSQ0c
10th Exams In AP వాయిదా ? జూన్ 7 కష్టమే- సర్కారుకు అధికారుల ప్రతిపాదనలివే
Related Posts:
రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రాలదే: టీడీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్రం లిఖితపూరకంగా.. !న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిపాలనను ఎక్కడి నుంచి … Read More
ఆ హామిని నిలబెట్టుకున్నారు ఓకె.. మరి దాని సంగతేంటి.. రాంచీ కోర్టులో మోదీ,అమిత్ షాలపై కేసుదేశంలో జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ.. నల్లధనంపై ప్రజలకు పలు వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. … Read More
అమరావతినే రాజధానిగా కొనసాగించండి: ప్రధాని మోడీకి కువైట్ తెలుగు సంఘాల ఐక్యవేదిక వినతికువైట్లో ఉన్న 50కి పైగ తెలుగు సంఘాల కూటమి "తెలుగు సంఘాల ఐక్య వేదిక" కన్వీనర్ సుధాకర రావు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతిని కాపాడండి అంటూ ఓ లేఖను … Read More
కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సీరియస్.. ఇదంతా టీడీపీ కుట్ర అంటున్న వైసీపీఏపీలో రాజధాని అమరావతిని కొనసాగించాలని రాజధాని ప్రాంత వాసులు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఇక మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వ… Read More
ఇంకో 15 ఏళ్లు బతుకుతానేమో.. బుద్ధి ఉన్నోళ్లెవరూ ఆ పని చేయరు: చంద్రబాబుప్రజలే దేవుళ్లుగా, సమాజమే దేవాలయంగా భావించే తాను జీవితంలో ఏనాడూ పదవుల కోసం ఆశపడలేదని, ఇకముందు కూడా ఆశపడబోనని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. మూడు రాజధ… Read More
0 comments:
Post a Comment