Saturday, April 24, 2021

Supreme Court 48వ ఛీఫ్ జస్టిస్‌గా తొలి తెలుగు తేజం: జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: భారత దేశ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా శుక్రవారం పదవీవిరమణ చేశారు జస్టిస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xepfn0

Related Posts:

0 comments:

Post a Comment